• Home » Exams

Exams

AP GOVT: ఏపీ విద్యాశాఖ  సంచలన నిర్ణయం

AP GOVT: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.

Inter Supplementary: ముగిసిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Inter Supplementary: ముగిసిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్షా కేంద్రాల్లో 413597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు.

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్‌ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tirupati: 2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష

Tirupati: 2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష

EAPCET Exam: ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన EAPCET పరీక్ష సర్వర్ ప్రొబ్లామ్‌తో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్యతో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు.

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

POLYCET Results: పాలిసెట్‌ ఫలితాలు విడుదల

POLYCET Results: పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు.

AP EAPCET 2025 : ఏపీఈఏపీసెట్‌ ప్రారంభం

AP EAPCET 2025 : ఏపీఈఏపీసెట్‌ ప్రారంభం

ఏపీఈఏపీసెట్‌-2025 పరీక్షలు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు 92.03% విద్యార్థులు హాజరయ్యారు.

AP EAP CET 2025: ఏపీలో మొదలైన EAP CET 2025 ఎగ్జామ్

AP EAP CET 2025: ఏపీలో మొదలైన EAP CET 2025 ఎగ్జామ్

ఆంధ్రప్రదేశ్‌లో AP EAP CET 2025 పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.

Supreme Court: ‘గ్రూప్స్‌’ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తాం

Supreme Court: ‘గ్రూప్స్‌’ పరీక్షలపై స్టే అడిగితే జరిమానా విధిస్తాం

తెలంగాణలో గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల మొత్తం ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తులపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 నియామక ప్రక్రియను ఆపాలని, గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లపై స్టే ఇవ్వాలని కోరుతూ 12 మంది పిటిషన్‌ వేశారు.

CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి

CBSE Results 2025: సీబీఎస్ఈ 10,12 ఫలితాల్లో బాలికలదే పైచేయి

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్‌ టాప్‌లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి