• Home » Exams

Exams

AP EAPCET 2025: వడ్లమూడి విజ్ఞాన్‌ ప్రభంజనం

AP EAPCET 2025: వడ్లమూడి విజ్ఞాన్‌ ప్రభంజనం

ఏపీఈఏపీసెట్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కాలేజీకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు.

Bhashyam Top Rankers: భాష్యం విద్యార్థుల ప్రతిభ

Bhashyam Top Rankers: భాష్యం విద్యార్థుల ప్రతిభ

ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్‌ లెవి 6వ ర్యాంక్‌...

Mega DSC 2025: డీఎస్సీకి 90.14 శాతం హాజరు

Mega DSC 2025: డీఎస్సీకి 90.14 శాతం హాజరు

మెగా డీఎస్సీ పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం సెషన్‌లో 9,951 మంది అభ్యర్థులకు గాను...

2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ

2 ప్రశ్నలకు ఆప్షన్లు మార్చాం: వీసీ

కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్‌-2025 ఫలితాలను సెట్‌ చైర్మన్‌, ఉప కులపతి సీఎ్‌సఆర్కే ప్రసాద్‌ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ...

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

AP PGCET Exam: రేపటి నుంచి ఏపీ పీజీసెట్‌

సోమవారం నుంచి ఏపీ పీజీ సెట్‌- 2025 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9, 10, 11, 12 తేదీల్లో మూడు షిఫ్టులుగా పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 12.30 నుంచి..

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

AP Intermediate Board: ఇంటర్‌ సప్లిమెంటరీ ఉత్తీర్ణత 53 శాతం

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 52.9శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81శాతం మంది మార్కులు మెరుగుపరుచుకున్నారు.

Supreme Court: ఆగస్టు 3న నీట్‌-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ

Supreme Court: ఆగస్టు 3న నీట్‌-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ

దేశవ్యాప్తంగా మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-పీజీ 2025)ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.

TG TET 2025: 18 నుంచి టీజీటెట్‌

TG TET 2025: 18 నుంచి టీజీటెట్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లను ఈ నెల 18 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.

రేపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

రేపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2025-26 ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-25 ప్రవేశ పరీక్ష జూన్‌ 1న జరుగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి