• Home » Exams

Exams

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

జేఎన్‌టీయూ వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

Mega DSC: ముగిసిన మెగా డీఎస్సీ పరీక్షలు

Mega DSC: ముగిసిన మెగా డీఎస్సీ పరీక్షలు

మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది జూన్‌ 6న ప్రారంభమైన పరీక్షలు 23 రోజుల పాటు సాగి బుధవారం ముగిశాయని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.

10th Supplementary Results: పదో తరగతి  సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..

10th Supplementary Results: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణకు సంబంధించిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 38,741 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా.. అందులో 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) పదో తరగతి పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

TG PGECET: టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

TG PGECET: టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు షురూ

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టీజీ పీజీఈసెట్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

Sri Chaitanya: శీచైతన్య అగ్రస్థానం

Sri Chaitanya: శీచైతన్య అగ్రస్థానం

నీట్‌-2025 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుతో పాటు టాప్‌ ర్యాంకులు సాధించడంలో శ్రీచైతన్య విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయని ఆ విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు.

NEET 2025 Results: అత్యధిక మార్కులు 686

NEET 2025 Results: అత్యధిక మార్కులు 686

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రతిసారీ టాపర్లలో నిలిచే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి టాప్‌-10లో ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.

ఏఐతో నియామక పరీక్షల్లో వివాదాలు తగ్గించొచ్చు

ఏఐతో నియామక పరీక్షల్లో వివాదాలు తగ్గించొచ్చు

రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో వివాదాలను కృత్రిమ మేధ (ఏఐ)తో తగ్గించవచ్చని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) చైర్మన్‌ అజయ్‌ కుమార్‌ అన్నారు.

AP Schools: నేటి నుంచే బడులు

AP Schools: నేటి నుంచే బడులు

బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి