• Home » Exams

Exams

Supreme Court: ఆగస్టు 3న నీట్‌-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ

Supreme Court: ఆగస్టు 3న నీట్‌-పీజీ.. ఒకే షిప్టులో నిర్వహణ

దేశవ్యాప్తంగా మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-పీజీ 2025)ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.

TG TET 2025: 18 నుంచి టీజీటెట్‌

TG TET 2025: 18 నుంచి టీజీటెట్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లను ఈ నెల 18 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

JEE Advanced 2025: మన్యం బిడ్డకు 21వ ర్యాంకు

పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.

రేపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

రేపు టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2025-26 ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-25 ప్రవేశ పరీక్ష జూన్‌ 1న జరుగనుంది.

AP GOVT: ఏపీ విద్యాశాఖ  సంచలన నిర్ణయం

AP GOVT: ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం

పదోతరగతి పరీక్ష జవాబు పత్రాల పునర్ మూల్యాంకనంలో లోటుపాట్లంటూ వచ్చిన వార్తలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ శుక్రవారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవల్యూషన్‌లో పొరపాట్లు చేసినట్లు గుర్తించింది.

Inter Supplementary: ముగిసిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Inter Supplementary: ముగిసిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 22న ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 892 పరీక్షా కేంద్రాల్లో 413597 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు.

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Board of Secondary Education: జూన్‌ 3 నుంచి 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్‌ 3 నుంచి 13 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tirupati: 2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష

Tirupati: 2 గంటలు ఆలస్యంగా EAPCET పరీక్ష

EAPCET Exam: ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన EAPCET పరీక్ష సర్వర్ ప్రొబ్లామ్‌తో 11 గంటలకు ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్యతో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని టెక్నీషియన్స్ వెల్లడించారు.

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

AP EAPCET 2025: 7.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు

కడపలో మహానాడు సందర్భంగా 4 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయే అభ్యర్థులు ఉదయం 7.30లోపే చేరుకోవాలని సూచించారు. ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

POLYCET Results: పాలిసెట్‌ ఫలితాలు విడుదల

POLYCET Results: పాలిసెట్‌ ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి