• Home » Exams

Exams

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈరోజు (శనివారం) ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదనే నిబంధనను తీసుకొచ్చారు అధికారులు.

GD Constable key- 2025: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష రాశారా.. అయితే ఆన్సర్ కీ కోసం ఇలా చేయండి..

GD Constable key- 2025: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష రాశారా.. అయితే ఆన్సర్ కీ కోసం ఇలా చేయండి..

ఎస్ఎస్‌సీ విడుదల చేసే జీడీ కానిస్టేబుల్ ప్రశ్నాపత్రం కీని చూసేందుకు అభ్యర్థులు ముందుగా ssc.gov.in. వెబ్ సైట్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీలో ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ అని ఉన్న లింక్‌ను వెతకండి.

Inter Exams : సర్వం సిద్ధం..?

Inter Exams : సర్వం సిద్ధం..?

ఇంటర్‌ పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15 వరకూ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. 1వ తేదీ నుంచి ఫస్ట్‌ ఇయర్‌, మూడో తేదీ నుంచి సెకెండ్‌ ఇయర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ...

Amaravati: టెన్త్‌ విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌

Amaravati: టెన్త్‌ విద్యార్థులకు గ్రాండ్‌ టెస్ట్‌

పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు ముందు గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.

Inter Exams: ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

Inter Exams: ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

మార్చిలో జరగనున్న ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశారు.

Entrance Exams: గురుకుల ప్రవేశ పరీక్షలకు 96.40% హాజరు

Entrance Exams: గురుకుల ప్రవేశ పరీక్షలకు 96.40% హాజరు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, 9వ తరగతుల్లోని బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకులం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 96.40 శాతం మంది హాజరయ్యారు.

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్‌-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

Group-2 Exams: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్-2 పరీక్షలు..

Group-2 Exams: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్-2 పరీక్షలు..

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

Exam Notification:  గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే

Exam Notification: గ్రూప్‌-2 మెయిన్స్‌ నేడే

జీవో 77 ప్రకారం హారిజాంటల్‌ రోస్టర్‌ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్‌ అమలు చేశారని ఆరోపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి