• Home » Etela rajender

Etela rajender

Etela Rajender: నోటీసులు అందాక స్పందిస్తా

Etela Rajender: నోటీసులు అందాక స్పందిస్తా

ఈటల రాజేందర్‌ కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు అందలేదు అని వెల్లడించారు. నోటీసులు వచ్చిన తర్వాత మాత్రమే స్పందిస్తానని ప్రకటించారు.

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌కు దిగజారుడు రాజకీయం తగదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ హితవు చెప్పారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో పలుచన కాకూడదంటే బూతులు మాట్లాడకూడదు.

Congress TPCC: బదులు చెప్పలేకే ఈటలపై ఎదురుదాడి

Congress TPCC: బదులు చెప్పలేకే ఈటలపై ఎదురుదాడి

ఈటల రాజేందర్‌ పేదల ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్‌ నేతలకు ప్రశ్నలు వేయగా, బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేసిన ప్రతిస్పందనకు తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి ఈటలను "నకిలీ బీసీ" అని ఆరోపించారు.

Etela Rajender: ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

Etela Rajender: ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం బాచుపల్లిలో సీఎంపై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఆయన ఇంటి ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

AV Ranganath: ఈటల వ్యాఖ్యలు సరి కాదు

AV Ranganath: ఈటల వ్యాఖ్యలు సరి కాదు

మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి తహశీల్దార్‌ స్థానికంగా ఉన్న రెండు అపార్ట్‌మెంట్లకు ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు.

Jagga Reddy: సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌పై మళ్లీ నోరు జారితే.. నడిరోడ్డుపై బట్టలిప్పి గుంజీలు తీయిస్త

Jagga Reddy: సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌పై మళ్లీ నోరు జారితే.. నడిరోడ్డుపై బట్టలిప్పి గుంజీలు తీయిస్త

సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు.

Etela Rajender: లక్ష కోట్ల బడ్జెట్‌ 3లక్షల కోట్లకు పెరిగింది

Etela Rajender: లక్ష కోట్ల బడ్జెట్‌ 3లక్షల కోట్లకు పెరిగింది

ఈటల రాజేందర్‌ సీఎం రేవంత్‌రెడ్డి పాలనను తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్‌ పెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిదని, రేవంత్‌ వ్యాఖ్యలు పొరపాటుగా నిరూపించారని అన్నారు.

Etela Rajender: అడ్డగోలుగా అమ్ముకుంటే ఊరుకోం:ఈటల

Etela Rajender: అడ్డగోలుగా అమ్ముకుంటే ఊరుకోం:ఈటల

కంచ గచ్చిబౌలి భూములను అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ మాదిరి అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హెచ్చరించారు.

హెచ్‌సీయూ భూములు అమ్మితే ఖబడ్దార్‌

హెచ్‌సీయూ భూములు అమ్మితే ఖబడ్దార్‌

హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, ఖబడ్దార్‌ అంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ ఈటల

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ ఈటల

ప్రధాని నరేంద్ర మోదీని మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌ తన కుటుంబసభ్యులతో సహా వెళ్లి కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి