Home » Elon Musk
ఎలాన్ మస్క్ సంపద బిలియన్ డాలర్లకు బదులుగా ట్రిలియన్ డాలర్లకు దగ్గరగా చేరింది. అతడి అంచనా నికర విలువ $735 బిలియన్ల నుంచి $850 బిలియన్లకు పైగా ఉంది.
భారత్లో అక్షరాస్యుల్లో జననాల రేటు భారీగా పడిపోవడంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ జనాభాలో మార్పులపై ఏఎఫ్పీ వార్త సంస్థ ప్రచురించిన కథనాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
అమెరికాలోని కేప్ కెనవరల్లో గురువారం నాడు బ్లూ ఆరిజిన్కు చెందిన న్యూ గ్లెన్ రాకెట్ పేలిపోయింది. ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని బ్లూ ఆరిజిన్ సంస్థ తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. త్వరలో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మారే దిశగా దూసుకెళ్తున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటనలో విదేశీ ప్రతినిధులు, టెక్ ఎగ్జిక్యూటివ్లపై చైనా గూఢచర్యం జరిపిందనే వార్త కలకలం రేపుతోంది. బీజింగ్లో జరిగిన విందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వెనుక ఒక వెయిట్రస్ నిలబడింది.
ఓపెన్ ఏఐపై మస్క్ వేసిన కేసు విచారణలో తాజాగా ఆయన భాగస్వామి శివోన్ జిలిస్ కూడా హాజరయ్యారు. మస్క్తో తన సంబంధం గురించి పలు కీలక వివరాలు వెల్లడించారు.
ఓపెన్ ఏఐపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఐపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
వాట్సాప్పై కోర్టులో కేసు దాఖలైన వేళ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించారు. వాట్సాప్ను నమ్మలేమని వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చ జరిగింది. గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు.
గత మంగళవారం జరిగిన ట్రంప్-మోదీ ఫోన్ కాల్లో టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇరు దేశాధినేతలతో మస్క్ ఏం మాట్లాడారనే విషయంలో మాత్రం తెలియరాలేదు.