Home » Elon Musk
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ బైడెన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలో చిక్కుకున్నారని, వారిని తీసుకురావడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.
ఈరోజు డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నాయకులు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు బిలయనీర్లు కూడా పాల్గొనబోతున్నారు. ఎవరెవరనేది ఇక్కడ తెలుసుకుందాం.
మహా కుంభమేళా 2025కు రావాలని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో ఆయన కుంభమేళాకు వస్తారని ఆయనను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్తలు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ప్రభుత్వం టిక్టాక్ను నిషేధించే అవకాశాలున్న నేపథ్యంలో యాప్ మస్క్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ప్రీడం అవార్డుకు 19 మంది పేర్లను బైడెన్ ఎంపిక చేసినట్టు వైట్హౌస్ శనివారంనాడు ప్రకటించింది. రాజకీయాలు, పరోపకారం, క్రీడలు, కళలు సహా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఆ అవార్డులు ప్రదానం చేస్తుంటారు.
అగ్రరాజ్యం అమెరికా లాస్ వెగాస్లోని డొనాల్డ్ ట్రంప్ టవర్ వెలుపల పేలుడు సంభవించింది. ఈ ఘటనలో టెస్లా సైబర్ట్రక్ మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు.
కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ‘ఓపెన్ఏఐ’ మాజీ ఉద్యోగి, భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ(26)ది ఆత్మహత్యగా కనిపించడం లేదని లేదని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
టెస్లా అధినేత మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన అమెరికాలో పుట్టిన పౌరుడు కాడని స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతలు మస్క్ చేతుల్లోకి వెళతాయన్న వార్తలను తోసిపుచ్చారు.