Home » Elon Musk
Vivek Ramaswamy: భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ ప్రముఖ నేత వివేక్ రామస్వామి ఒహియో గవర్నర్ పదవికి పోటీపడనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ రేసులో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్న ఆయనకు అన్ని వర్గాల నుంచి భారీ మద్ధతు లభిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ విషయమై తమ అభిప్రాయం వెల్లడించారు.
ఇప్పటికే విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో దూసుకెళ్తున్న ఏఐ, ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అద్భుత ఫలితాలను ఇస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసి ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు.
USA Illegal Immigrants Handcuffs Viral Video : అమెరికాలోకి అక్రమంగా ఎవరూ ప్రవేశించినా వారికి ఇదే గతి పడుతుందని ప్రపంచానికి తెలిసేలా వైట్హౌస్ ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై భారత్ సహా వివిధ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యం అక్రమ వలసదారులను ఉగ్రవాదులు లేదా క్రిమినల్స్ తరహాలో స్వదేశానికి గొలుసులు, సంకెళ్లు వేసి పంపించడం దారుణమని పలువురు మండిపడుతున్నారు.
Elon Musk Son Controls Trump : కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, నోరు జారడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నైజం. ఎప్పుడేం మాట్లాడినా రచ్చ క్రియేట్ కావడం సర్వసాధారణం. తగ్గేదేలే అంటూ ఎదిరించినవారిని మరించ రెచ్చగొడతాడు. అలాంటి ట్రంప్ను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడు X నోరెత్తకుండా చేశాడు. అదీ మీడియా ముందు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్కు ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఓపెన్ఏఐ కోనుగోలు కోసం ఆఫర్ ఇచ్చిన క్రమంలో క్రేజీ రిప్లై ఇచ్చారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్టాక్కు నిషేధం ముప్పు పొంచి ఉంది. ఎంతో ఆదరణ పొందిన టిక్టాక్పై జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఈ నేషధం ముప్పు నుంచి తప్పించుకునేందుకు టిక్టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
తన ఆధ్వర్యంలోని డోజ్ శాఖ ఉద్యోగులు వారానికి 120 గంటలు పనిచేస్తున్నారంటూ మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో గతేడాది జూన్ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్తో ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్ఎక్స్ని కోరినట్లు మస్క్ ప్రకటించారు..