Home » Elephant
నీలగిరి జిల్లా ముదుమలై వద్ద ఓ అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన పర్యాటకుడిపై ఆ ఏనుగు దాడి చేయటంతో గాయపడ్డాడు. ముదుమలై బందిపూర్ పులుల అభయారణ్యం ఉన్న జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం ఓ ఏనుగు సంచరించింది.
చాలా మంది సందర్శకులు జూలో జంతువులను చూసేందుకు వెళ్లారు. ఇంతలో కొందరు ఏనుగు ఎన్క్లోజర్పై నిలబడి చూస్తున్నారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ పిల్ల ఏనుగు తన తల్లి వద్ద ఆడుకుంటూ ఉండగా.. ఓ వ్యక్తి అరటి పండ్లు తీసుకుని అటుగా వెళ్లాడు. అరటి పండ్లను చూడగానే పిల్ల ఏనుగు పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లింది. అయితే ఆ వ్యక్తి దానికి పండ్లు ఇవ్వకుండా కాసేపు ఆట పట్టించాడు. దీంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
Heart Melting Viral Video: 14 సెకన్ల ఆ పిల్ల ఏనుగు వీడియో మనసుకు హత్తుకునేలా ఉంది. వైరల్గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ పిల్ల ఏనుగు తనను తాను ఓ చిన్న పిల్లలాగా అనుకుంటోంది. ఎంత అల్లరి చేస్తోంది’.. ‘ బుజ్జి ఏనుగు భలే క్యూట్గా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పర్యాటకులంతా ఏనుగు వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా దాని సమీపానికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో ఏనుగు ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు..
Elephant Reunited With Mother At Kaziranga: దురదృష్టవశాత్తూ తల్లి నుంచి విడిపోయిన ఛోటూ అనే గున్న ఏనుగు అడవంతా కంగారుగా కలియతిరుగుతూ ఉంది. ఇది చూసిన కజిరంగా నేషనల్ పార్క్ అధికారులు ఆ చిన్నారి ఏనుగుకు సాయం చేశారు. అమ్మని చూడగానే ఛోటూ కేరింతలు కొట్టడం చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏనుగుల గుంపు సంచరిస్తున్న కారణంగా ప్రముఖ వేసవి విడిది కొడైకెనాల్లో పర్యాటక ప్రాంతాల సందర్శనపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. దిండుగల్ జిల్లా కొడైకెనాల్ చుట్టు పక్కల దట్టమైన అడవులున్నాయి.
చాలా మంది పర్యాటకులు అడవిలోకి విహార యాత్రకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు పారుతున్న నీటి వద్ద సరదాగా గడుపుతుండగా.. మరికొందరు అక్కడే వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇలా వారంతా ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
తెలంగాణ కొమురం భీం జిల్లాకు మళ్లీ ఏనుగుల ముప్పు పొంచి ఉంది. సరిహద్దు మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఇటువైపు వస్తోంది.
Elephant Attack: తిరుపతిలో ఏనుగులు మరోసారి రెచ్చిపోయాయి. బోయిపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు నానా హంగామా సృష్టించాయి.