Home » Education
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాంకులు పొందిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అధికారులు ఎడతెగని జాప్యం చేస్తున్నారు.
వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్-యూజీ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు శనివారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) అధికారికంగా ఆలిండియా కోటా, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ తేదీలను విడుదల చేసింది.
నిరుద్యోగులకు మంచిఛాన్స్. 2025-26 సంవత్సరానికి గానూ ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 50,000లకు పైగా పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులకు సమీపంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులుర, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, హైదరాబాద్కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) సంస్థల మధ్య విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం కోసం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఏడాది నిర్వహించిన నీట్ (యూజీ)-2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 43,400 మంది జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు(పీటీఎం 2.0) విజయవంతమయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి.
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న 4,090 ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది.
ఇంజినీరింగ్, సైన్స్ చదివే విద్యార్థులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. 6 నెలల పాటు విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన వారు జీతంతో పాటు అనుభవమూ సొంతం చేసుకోవచ్చు.
దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లో ఎక్కువ మంది లెక్కలు.. ఎక్కాలు తెల్వనోళ్లే నని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం(స్టైపెండ్) పొందేందుకు వీలు కల్పించే ప్రత్యేక ప్రోగ్రామ్ను అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది.