• Home » Education

Education

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 పోస్టులు.. ఇలా అప్లై చేయండి

ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 పోస్టులు.. ఇలా అప్లై చేయండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద మొత్తం 529 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక పథకం కింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని 98 విభిన్న పోస్టులకు గాను 400కు పైగా ఖాళీలను ప్రకటించింది.

రక్షణ దళాల్లో అవకాశాలు

రక్షణ దళాల్లో అవకాశాలు

ఇండియన్‌ నేవీలో క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌, అగ్నివీర్‌ అప్రెంటి్‌సషిప్‌ ఏఎఫ్‌ క్యాట్‌...

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

జూన్‌ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.

స్కూలు బస్సు భద్రమేనా..

స్కూలు బస్సు భద్రమేనా..

కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్‌ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది.

సర్కారు బడులు సన్నద్ధం

సర్కారు బడులు సన్నద్ధం

రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి.

School: తెరుచుకున్న బడులు

School: తెరుచుకున్న బడులు

జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి