Home » Education
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.
PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.
RRB Assistant Loco Pilot Notifiction 2025: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, ప్రాంతం, దరఖాస్తు వివరాలు, జోన్ వారీ ఉన్న ఖాళీలను తనిఖీ చేసుకోండి.
హైదరాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) నుంచి 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని పాఠశాలలు, కాలేలు అప్పుడే అడ్మిషన్ల కోసం తమతమ ప్రచారాలను ప్రారంభించాయి. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో గ్రేటర్లోని పలు పేరొందిన రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల దందాకు తెరలేపాయి.
విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది
సామాజిక సంక్షేమం, విద్యా, సేవారంగాల్లో కృషి చేస్తున్న నాలుగు సంస్థలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రూ.38.59లక్షల గ్రాంట్లను బుధవారం రాజ్భవన్లో అందచేశారు.
No Exam: ప్రస్తుతమంతా పోటీ ప్రపంచం. చిన్న ఉద్యోగానికి సైతం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొంటున్నారు. అలాంటి వేళ.. ఉద్యోగం లేకుండా కేవలం అర్హత ఆధారంగా ఉద్యోగాలను నియమిస్తున్నారు. అది కూడా నెలకు దాదాపు రూ. 2 లక్షల జీతం. ఇటువంటి సదావకాశాన్ని నిరుద్యోగులు వినియోంచుకొంటే.. వారి భవిష్యత్తు బంగారమయం అవుతుంది.
బ్యాంకు పరీక్షల కోసం పోటిపడుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (CBHFL)లో 212 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలోని పలు పాఠశాలల్లో జరిగిన సర్వేలు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. 8-14 ఏళ్ల వయస్సు పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ గాడ్జెట్లకు ఆకర్షితులవుతుండగా, కేవలం 25 శాతం మంది మాత్రమే స్వచ్ఛందంగా పుస్తకాలు చదువుతున్నారు. ఈ పరిస్థితి వెనుక పిల్లలపై ఒత్తిడి, చదువు పట్ల విసుగు, ఆసక్తికరమైన పఠన సామగ్రి లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.