• Home » East Godavari

East Godavari

వేతనదారులకు తీపి కబురు!

వేతనదారులకు తీపి కబురు!

పెద్దాపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్భం దీగా అమలుచేయడంతో పాటు వేతనదారుల కనీస వేతనాన్ని రూ.263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం బోగస్‌ మస్తర్లకు అడ్డుకట్టవేయడ ంతో పాటు పనివేళల్లో మార్పులుచేసి వేతనదారులకు గిటు ్టబాటు వేతనం అందించేం

Game Changer Event: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు.. సిద్ధమైన సభావేదిక..

Game Changer Event: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు.. సిద్ధమైన సభావేదిక..

ఆంధ్రప్రదేశ్: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు మెగా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సభావేదిక వద్ద ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బూరుగుపూడిలో రేవ్‌ పార్టీ

బూరుగుపూడిలో రేవ్‌ పార్టీ

కోరుకొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజాన గరం నియోజకవర్గం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యకిషోర్‌ సోమవారం మధ్యాహ్నం వివరాలను

బంధువే.. బలి తీసుకున్నాడు

బంధువే.. బలి తీసుకున్నాడు

ఎటపాక, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అ ల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలోని ఆదివాసీ గ్రామమైన మద్దిమడుగులో సోమవారం సాయంత్రం ఓ బా లుడిని సమీప బంధువు గొడ్డలితో నరికి చం పాడు. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.

ఎడ్ల పందేలు సంప్రదాయాల్లో భాగం

ఎడ్ల పందేలు సంప్రదాయాల్లో భాగం

రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని, ఇవి లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందని, చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మం డలం వడిశలేరు గ్రామం వద్ద గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థా

Stella Ship: కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

Stella Ship: కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

కాకినాడ: ఎట్టకేలకు కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం లభించింది. జనవరి 4న బియ్యం లోడుతో పశ్చిమ ఆఫ్రికా దేశానికి బయలుదేరనుంది. రేషన్ బియ్యం నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో 48 రోజులుగా నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్‌ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యే బత్తుల బలరామకృ

నౌ..కాకినాడ!

నౌ..కాకినాడ!

నౌ..కాకినాడ.. ఈ టైమ్‌ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్‌ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..

Elephant Leela : చిట్టిబాబాజీ ఆశ్రమ ఏనుగు ఆకస్మిక మృతి

Elephant Leela : చిట్టిబాబాజీ ఆశ్రమ ఏనుగు ఆకస్మిక మృతి

ఊరు కన్నీళ్లు పెట్టింది.. అయ్యో పాపం అంటూ నివాళులర్పించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి