Home » Duvvada Srinivas
వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పాల్గొన్న బర్త్ డే పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బర్త్ డే పార్టీపై మొయినాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి మాధురి బంధువు పార్థసారధికి నోటీసు ఇచ్చారు
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌస్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై దువ్వాడ జంటపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దువ్వాడ మాధురి శ్రీనివాస్కి బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్హౌస్లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. దీనిపై స్పందించిన ఆయన ఏమన్నారంటే..
Duvvada Srinivas Audio: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఆడియోలో మొత్తం బూతుపురాణమే ఉంది. ఇంతకీ ఈ ఆడియోలో అవతివైపు ఎవరున్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
Police Complaint Against Duvvada: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నేతలు సీరియస్గా ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో జనసైనికులు ఫిర్యాదులు చేస్తున్నారు.
Sundarapu Vijay Kumar: డబ్బులు ఇచ్చి తిటించే పద్ధతి వైసీపీలోనే ఉందని యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.
జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. నవంబర్ 18 న కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దువ్వాడకు 41 ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఆయన మాధురితో కలిసి విచారణకు వచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు టెక్కలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియాలో తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల వాణి.. టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు ఫిర్యాదు చేసేందుకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సైతం దివ్వెల వాణితో కలిసి పోలీస్ స్టేషన్కు తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు అధికార పార్టీల నుంచి హాని ఉందని ఈ సందర్బంగా దివ్వెల వాణి ఆందోళన వ్యక్తం చేశారు.