Home » Dubai
ఏపీలో క్రికెట్ క్రీడాభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షాతో చర్చించినట్లు మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో పేర్కొన్నారు.
IND vs PAK: ఉద్విగ్న పోరుకు అంతా రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగడమే తరువాయి. వీళ్ల కొట్లాట చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. మరి.. ఆదివారం నాడు జరిగే బ్లాక్బస్టర్ ఫైట్ కోసం దుబాయ్ గ్రౌండ్ను ఎలా సిద్ధం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్లో మంగళవారం ప్రారంభమైంది. గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరులను ఒక చోట చేర్చడమే ఈ సమ్మిట్ ఉద్దేశం.
దుబాయ్లోని ఓ ద్వీపంలో నిర్మించిన ఈ హోటల్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సాటిలేని ఆతిథ్యం, అసాధారణ డిజైన్తో అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆర్కిటెక్ట్ టామ్ రైట్ రూపొందించిన బుర్జ్ అల్ అరబ్ నిర్మాణం 1999లో పూర్తయింది.
పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్తోనే 6 రోజుల పాటు దుబాయ్ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..
దుబాయ్లో జరిగిన 24 గంటల కార్ రేసులో హీరో అజిత్ కుమార్ బృందం 992 విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో అజిత్ కుమార్ భారత జాతీయ జెండాతో విజయోత్సవాన్ని జరుపుకుని అభిమానులను ఉర్రూతలూగించారు.
‘మంచి ఉద్యోగం.. ఇజ్రాయిల్ పంపిస్తా’ అని నమ్మబలికిన ఓ గల్ఫ్ ఏజెంట్ తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారిని దుబాయి తీసుకెళ్లాడు. అక్కడి బ్యాంకుల్లో వారి పేర్లపై పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నాడు. అనంతరం వారిని భయపెట్టి తిరిగి పంపించేశాడు.
డిసెంబరు నెలలో దుబాయ్లో భారీ షాపింగ్ ఫెస్టివల్(Shopping Festival) కొనసాగుతుంది. ఆ ఫెస్టివల్కు నగరం నుంచి వెళ్తున్నవారు ఏటేటా పెరుగుతున్నారు. ఈనెల 6 నుంచి జనవరి 12 వరకు జరుగుతుంది. ఈ ఫెస్టివల్కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వెళ్తుంటారు.
దుబాయ్ నుంచి శంషాబాద్(Dubai to Shamshabad) ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు న్యూసెన్స్ చేశాడు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన నర్సింహులు కొన్ని నెలల క్రితం పని కోసమని దుబాయ్ వెళ్లాడు.
దుబాయితో పాటు అన్ని ఏమిరేట్లలో సనాతనం, సంఘటితం, సత్సంగం , సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా తెలుగు బ్రహ్మణులు నెలకోల్పిన గాయత్రీ కుటుంబం అనే ప్రవాసీ సంఘం అధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది.