Home » Draupadi Murmu
తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu) అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈ అరెస్ట్పై స్పందించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) రాష్ట్రపతి ద్రౌపది మూర్ము(President Draupadi Moormu)ని కోరారు.
జీ20 దేశాధినేతల గౌరవార్థం భారత ప్రభుత్వం ఇస్తున్న విందులో బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని నిస్సిగ్గుగా ఖర్చు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇస్తున్న విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం శుక్రవారం తెలిపింది.
ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతి భవన్లో కలిశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్బాబు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం సందర్శన సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం నగరంలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరుగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు రీవ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరవుతారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం యావత్తు భారతీయులకు గర్వకారణం, ఆనందదాయకం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము