Home » Donald Trump
యుద్ధాలను ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని కూడా ట్రంప్ విమర్శించారు. యుద్ధాలను పరిష్కరించేందుకు కనీసం సహకరించే ప్రయత్నం కూడా చేయలేదని తప్పుపట్టారు. ఉత్తుత్తి మాటలు యుద్ధాలను పరిష్కరించ లేవన్నారు.
అమెరికాలో ఆటిజంతో బాధపడుతున్న వారి సంఖ్య దశాబ్దాలుగా పెరుగుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటా ప్రకారం, ప్రతి 36 మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ ఫీజు కారణంగా మన దేశంలోని ఐటీ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
ట్రంప్ తీసుకువచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఇద్దరి మధ్యా చిచ్చుపెట్టింది. దీన్ని మస్క్ వ్యతిరేకించారు. ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేసుకున్నారు.
బాగ్రామ్ వాయుసేన స్థావరాన్ని అమెరికాకు ఇచ్చేదే లేదని అప్ఘానిస్థాన్ స్పష్టం చేసింది. అప్ఘాన్ భూభాగంలో అంగుళం స్థలంపై కూడా డీల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ట్రంప్ వీసా ప్రకటన తరువాత అమెరికాకు తరలి వెళుతున్న భారతీయులను అడ్డుకునేందుకు ఆన్లైన్ ఓ భారీ ఆపరేషన్ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విమాన టిక్కెట్లకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు ప్రయత్నించినట్టు తెలిసింది.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపును అమెరికా ప్రభుత్వం తాజాగా సమర్థించుకుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయనేందుకు ఆధారాలుగా పలు గణాంకాలను శ్వేత సౌధం తాజాగా విడుదల చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ టాపిక్గా మారారు. ఇటీవల తన ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు తిరిగి ఇవ్వాలన్నారు. చైనాతో పెరుగుతున్న ప్రభావాన్ని నిరోధించేందుకు ఆ ఎయిర్ బేస్ కీలకమన్నారు.
ఆ ప్రశ్న ఆయనకు నిజంగానే అర్థం కాలేదో లేక కావాలని అన్నారో తెలీదు కానీ.. ‘నువ్వు మరింత స్పష్టంగా మాట్లాడితే బాగుంటుంది. నాకేం అర్థం కాలేదు. ఇంకోసారి అడుగు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
H-1B వీసాలపై ఏడాదికి $100,000 ఫీజు విధించే అమెరికా కొత్త నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం భారతీయ టెక్ నిపుణులపై ప్రభావం చూపనుంది. అయితే దీనిపై యూఎస్ అధికారులు క్లారిటీ ఇవ్వగా, భారత రాయభార కార్యాలయం హెల్ప్ లైన్ ప్రకటించింది.