Home » Diwali
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించడం ద్వారా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం శనివారంనాడు సరికొత్త గిన్నెస్ ప్రపంచ రికార్డు ను సృష్టించింది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో దీపావళి సంబరం ఈసారి అంబరాన్నంటనుంది. సరయూ తీరంలోని మొత్తం 51 ఘాట్లలో ఏకకాలంలో 24 లక్షల ద్వీపాలను వెలిగించనున్నారు.
దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకొని స్వస్థలాలకు వెళ్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.
దీపావళి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల ప్రజలు రాత్రి పూట 8 గంటల నుంచి 10 వరకే బాణసంచా
దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు నగరం నుంచి బయలుదేరే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు,
దీపావళి పండుగను పురస్కరించుకుని టాస్మాక్ సిబ్బందికి ప్రభుత్వం 20 శాతం బోన్స ప్రకటించింది. సంక్రాంతి, దీపావళి వంటి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉద్యోగులకు 20 శాతం దీపావళి బోనస్(Diwali Bonus) పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం
అప్పీలు చేసుకున్న 8 లక్షల మంది గృహిణులకు ఈనెల 10వ తేది నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లో(Bank accounts) రూ1,000 జమ
రాజధాని నగరంలో దీపావళి సందర్భంగా టపాకాయలు పేల్చేందుకు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం
దీపావళి సెలవు తేదీని ఏపీ సర్కారు మార్చింది. ఈ నెల 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.