Home » Dhone
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు.
ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
నేపాల్లో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చిక్కుకుంది. కోట్ల సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కూతురు నివేదిత మరికొందరు కలిసి ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మాసన సరోవరం యాత్ర కోసం ఈ నెల 5న హైదరాబాద్ నుంచి వెళ్లారు. 6వ తేదీన నేపాల్కు చేరుకున్నారు.
నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్ యశ్వంతపురం- ముజఫర్పూర్ల మధ్య 05272 నెంబరు రైలును ప్రతి సోమవారం నడుపుతోంది.
గాయకుడు అరిజిత్ ఎంఎస్ ధోనికి పాదాభివందనం చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తాజాగా పోలీసులకు సంచలన ఆదేశాలు...