Home » Dharmana Prasada Rao
మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ మన పార్టీ గుర్తు తెలియటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేట ప్రచారంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశరాు. ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకే అంటున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బీసీలకు చేసింది సామాజిక న్యాయం కాదని.. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ధనవంతులనే రాజ్యసభకు పంపుతాడన్నారు.
AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.
నీతి అయోగ్ చూపించిన మోడల్ ప్రకారం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ను ఏపీకి తీసుకొచ్చామని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు(Minister Dharmana Prasad Rao) తెలిపారు. వంశధార సూపరింటిండెంట్ ఇంజనీరు కార్యాలయంలో స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని శనివారం నాడు ఆవిష్కరించారు.
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా తెలియనందున పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Minister Dharmana Prasada Rao ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. భూ వివాదాలు లేకుండా చేయాలనే ప్రభుత్వం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకువస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
Andhrapradesh: తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగుముందుకు వేశారు. ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుపై సీఎం జగన్మోహన్రెడ్డి ఏం కక్ష సాధించడం లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాధరావు(Dharmana Prasad Rao) వ్యాఖ్యానించారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎవరిని ప్రశ్నించాలి. ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి మీరు బాధ్యులు కాదా?, 14 ఏళ్లు సీఎంగా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పగలరా?, నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై నిందలు వేస్తారా?
జనసేనాని పవన్ కల్యాణ్పై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.