• Home » Dhaka

Dhaka

Awami League Banned: షేక్ హసీనా అవామీ లీగ్‌ బ్యాన్

Awami League Banned: షేక్ హసీనా అవామీ లీగ్‌ బ్యాన్

షేక్ హసీనా అవామీ లీగ్ ను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికే హసీనా పారిపోయి భారత్ లో తలదాచుకుంటే, సందట్లో సడేమియాలా మాజీ అవామీ లీగ్ నాయకుడైన అబ్దుల్ హమీద్ కూడా దేశం విడిచి పారారైపోయాడు.

China-Bangladesh: చైనాతో దోస్తీ కట్టిన యూనస్.. ఇండియాపై కుట్రకు ప్లాన్..

China-Bangladesh: చైనాతో దోస్తీ కట్టిన యూనస్.. ఇండియాపై కుట్రకు ప్లాన్..

China-Bangladesh: చైనా పర్యటన సందర్భంగా బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఇండియాతో శత్రుత్వం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతం ఇచ్చాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Myanmar Earthquake: భూ విలయం

Myanmar Earthquake: భూ విలయం

శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్‌, బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి

New Delhi: సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

New Delhi: సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ నూరల్ ఇస్లాంకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు.

హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరతాం

హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరతాం

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి తీసుకు వచ్చేందుకు మధ్యంతర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇస్కాన్‌ సంస్థను నిషేధించాలని చిట్టగాంగ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెఫాజత్‌ ఎ ఇస్లాం పిలుపునివ్వడంతో వివాదం నెలకొంది.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ గురువు చిన్మయపై దేశద్రోహం

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ గురువు చిన్మయపై దేశద్రోహం

ప్రముఖ హిందూ సాధువు, ఇస్కాన్‌ గురువు చిన్మయ కృష్ణపై బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది.

గళమెత్తిన బంగ్లా హిందువులు

గళమెత్తిన బంగ్లా హిందువులు

రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్‌ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.

దుర్గా పూజపై బంగ్లాదేశ్‌లో ఆంక్షలు

దుర్గా పూజపై బంగ్లాదేశ్‌లో ఆంక్షలు

బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనుస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి