Home » Devotional
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ రోజు(శనివారం) నుంచి మాఘమేళా ప్రారంభమైంది. మాఘ మేళాలో మొదటి రోజు, దట్టమైన పొగమంచు చల్లని గాలులను లెక్కచేయకుండా లక్షల మంది భక్తులు ప్రయాగ్రాజ్లోని సంగం జిల్లాల్లో పవిత్ర స్నానమాచరించానికి తరలి వస్తున్నారు.
పుష్య పౌర్ణమి జనవరి 3వ తేదీన వచ్చింది. ఈ రోజు కొన్ని తప్పులు చేస్తే.. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ రోజు మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు వివిధ క్షేత్రాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.