• Home » Devotional

Devotional

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

జాతరకు సిద్ధమైన తిరుపతి

జాతరకు సిద్ధమైన తిరుపతి

గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి అర్చకులు అభిషేకం నిర్వహించారు.

9న కైలాసగిరిపై త్రిశూలం ఆవిష్కరణ

9న కైలాసగిరిపై త్రిశూలం ఆవిష్కరణ

కైలాసగిరిపై నిర్మించిన త్రిశూలం, ఢమరుకాలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మంగళవారం ప్రకటించారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్‌, సీఈ వినయకుమార్‌, ఇతర అధికారులతో కలిసి కైలాసగిరిని సందర్శించారు.

రేపటి నుంచి మోదకొండమ్మ గర్భగుడి మూసివేత

రేపటి నుంచి మోదకొండమ్మ గర్భగుడి మూసివేత

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మూసివేస్తారు. తిరిగి ఈ నెల 10న తెరిచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు(ఆదివారం)తో ముగియనున్నాయి. నేడు శయన శ్రీమహావిష్ణువు అలంకరణలో చిన్న వెంకన్న భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

పూజారులతో తాళికట్టించుకున్న హిజ్రాలు

పూజారులతో తాళికట్టించుకున్న హిజ్రాలు

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్‌ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోండి. 26 ఏప్రిల్‌ - 2 మే 2026 (పి.ప్రసూనా రామన్‌)

తాజా వార్తలు

మరిన్ని చదవండి