Home » Devotional
నాగుల చవితి అనేది ప్రకృతికి, ఆధ్యాత్మికతకు అనుసంధానించబడిన పండుగ. ఈ పండుగను ముఖ్యంగా కార్తీక మాసంలో జరుపుకుంటారు.
నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లిలో మాజీ సర్పంచ్ ఆగం పాండు (అయ్యప్ప స్వామి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు అన్నదానం (భిక్ష) చేస్తున్నారు. ఇదే క్రమం ఈ ఏడాది కూడా గురువారం నుంచి అన్నదానం ప్రారంభించారు.
దీపావళి పర్వదినానికి అత్యంత ప్రాముఖ్యత, ఎంతో పురాతన చరిత్ర ఉంది. కొన్ని విశేషాంశాలు ఇప్పుడు చూద్దాం. భూమిపై భారాన్ని తగ్గించడానికి రాక్షసులను అంతమొందించడం దేవతల చేస్తూ ఉంటారు. స్థితి కారకుడైన శ్రీహరి అనేక అవతారాలు ధరించి రాక్షసులను వధించి సజ్జనులను కాపాడతారు.
దీపావళ పంగడను భారత్ ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సైతం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
ప్రతి ఒక్క రాక్షసుడి మరణం ఒక దేవత రూపంలో రాసిపెట్టి ఉంటుంది. అలాగే నరకాసురుడు మరణం శ్రీ కృష్ణుని భార్య అయిన సత్యభామ చేతిలో రాతిపెట్టి ఉంది. నరకాసురిడి పాపం పండగనే ఆ ఆదిపరాశక్తి సత్యభామ రూపంలో నరకాసురితో భీకర పోరాటం చేసి అనేక అస్త్రశాస్త్రాలను సంధించి నరకాసురిడిని వధించి భూభారహరణం చేసింది.
ఓంగోలు నగరంలోని తూర్పుపాలెంలో ఈ నరకాసురవధ కార్యక్రమం 1902వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య అనే వ్యక్తి ఈ నరకాసురవధ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెద్దలు చెబుతారు. ఆ ఆచారం తరాలు మారినా నేటికీ కొనసాగుతూనే ఉంది.
సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే!. ఒక్కో వేడుకకు.. ఒక్కో ఆనందానికి.. ఒక్కోరకం సందడి!. బాణాసంచా భూగోళమంతా ఉంది. సందర్భాలు వేరు.. సంఘటనలు వేరు.. అంతే!. మనకేమో నరకాసుర వధ సందర్భంగా జరిగే దీపావళి దివ్వెల పండగ.. మరొకరికేమో ఇంకో పండగ.
ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని, రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే.. గ్రహసంచారం బాగుందని, కొత్తయత్నాలు చేపడతారని తెలుపుతున్నారు. ఇక.. ఈ వారం ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
ఈ దీపావళికి మీ ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? దీపావళి నాడు లక్ష్మీ పూజతో పాటు దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూలత ఆకర్షిస్తుంది. కాబట్టి, ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మతంలో, శనిదేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. ఆయన ప్రతి వ్యక్తికి వారి కర్మల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. అయితే, శనిదేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.