Home » Delhi
వాణి అనే 29 ఏళ్ల యువతికి 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం తెచ్చుకోవటానికి ఆమె చాలా కష్టపడింది. ఓ సంవత్సరం పాటు ఐబీపీఎస్ ఎగ్జామ్ కోసం ట్రైనింగ్ తీసుకుంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఢిల్లీ-ఎన్సిఆర్లో రోడ్లు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు రాజధానిలో వరద హెచ్చరికలు జారీ చేశారు.
పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు. కాగ్ కూడా అవినీతి జరిగింది, లోపాలు ఉన్నాయాని చెప్పిందని స్పష్టం చేశారు.
జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. రేపు కూడా వాడేఫుల్ పర్యటన భారత్ లో కొనసాగుతుంది. ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థను సందర్శించి, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ధరల్లో కదలికల్ని బట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతీ నెలా ధరల్ని మారుస్తూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచటం లేదా తగ్గించటం చేస్తుంటాయి.
హిమాలయ మధ్యాహ్నం ప్రియ ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఆ తాళానికి రక్తపు మరకలు ఉన్నాయి. అతడికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
గత కొద్దిరోజులనుంచి అతడికి తరచుగా దగ్గు వస్తూ ఉంది. దగ్గుతున్నపుడు గళ్లలో రక్తం పడుతూ ఉంది. దీంతో భయపడిపోయిన అతడు ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అతడికి అన్ని రకాల పరీక్షలు చేశారు.
లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో.. ఇప్పటి వరకూ ఆ దేశానికి భారత్ నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల..
కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఢిల్లీలో సమావేశమైంది. రూ. 12,328 కోట్ల ఖర్చుతో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమెరికాతో వాణిజ్య వ్యవహారాలు, టారిఫ్లు, ఆర్థిక ప్రణాళికలపై..