• Home » Cyber attack

Cyber attack

మయన్మార్‌-థాయ్‌లాండ్‌ సరిహద్దులో చిక్కుకున్న ముగ్గురు హైదరాబాదీలు

మయన్మార్‌-థాయ్‌లాండ్‌ సరిహద్దులో చిక్కుకున్న ముగ్గురు హైదరాబాదీలు

హైదరాబాద్‏కు చెందిన ముగ్గురు యువకులు థాయ్‌ల్యాండ్‌-మయన్మార్‌ సరిహద్దులో చిక్కుకుపోయారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి అక్కడకు రప్పించి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో అడ్మిషన్ పేరుతో ఆన్‌లైన్ మోసం

తిరుపతిలో విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళను సైబర్ నేరగాళ్లు నమ్మించి భారీగా నగదు కాజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా బాధితురాలిని మోసం చేశారు.

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో  భారీ సైబర్ మోసం..

స్టాక్ ఎక్స్‌ఛేంజ్ పేరుతో భారీ సైబర్ మోసం..

సాఫ్ట్‌వేర్, బిజినెస్ హబ్‌గా ఉన్న కొండాపూర్ ప్రాంతంలో ఒక వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఏకంగా రూ. 1.04 కోట్లు పోగొట్టుకున్నారు. అమెరికా స్టాక్ బ్రోకర్‌గా పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు, భారీ లాభాల ఆశ చూపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడు.

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.7.75 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

నగరానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతిలో బలయ్యాడు. మొత్తం రూ.7.75 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.

CP Sajjanar: లక్కీ డ్రాల పేరుతో సోషల్ మీడియాలో మోసాలు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

CP Sajjanar: లక్కీ డ్రాల పేరుతో సోషల్ మీడియాలో మోసాలు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పాపులారిటీ ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Hyderabad: అమ్మో.. రూ.27 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.27 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర మోసాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది.

Debit Card Risky Places: డెబిట్ కార్డ్ ఈ 5 చోట్ల వాడితే..  మీ  ఖాతా ఖాళీ కావొచ్చు జాగ్రత్త!

Debit Card Risky Places: డెబిట్ కార్డ్ ఈ 5 చోట్ల వాడితే.. మీ ఖాతా ఖాళీ కావొచ్చు జాగ్రత్త!

ఈ డిజిటల్ యుగంలో మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోయాయి. పేపర్ లెస్ లావాదేవీలు అన్నిచోట్లా చేస్తున్నాం. అయితే, సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయిన ఈ తరుణంలో డెబిట్ కార్డ్ వాడేప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ఈ ఐదు చోట్ల అత్యవసరం.

Cyber Crime: నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

Cyber Crime: నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

హైదరాబాద్ మహానగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి, ప్రతిరోజు, ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. తాజాగా కాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ సైబర్ మోసానికి గురయ్యాడు.

Telangana Police: ఆ వీడియోలు చూసి, షేర్ చేస్తే కఠిన శిక్షలు.. పోలీసుల హెచ్చరిక

Telangana Police: ఆ వీడియోలు చూసి, షేర్ చేస్తే కఠిన శిక్షలు.. పోలీసుల హెచ్చరిక

తెలంగాణలో 2025లో చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు గతంతో పోలిస్తే అత్యంత వేగంగా పెరిగాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.

Hyderabad: అమ్మో.. రూ.72 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.72 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

హైదరాబాద్ మహా నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరిలు ఇలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి