Home » Crime
ఇండియా మొబైల్ ప్రైవేటు లిమిటెడ్ గోడౌన్ నుంచి మాయమైన యాపిల్ ఫోన్లు, ట్యాబ్లు, ఇతర ఎలకా్ట్రనిక్ పరికరాలు అన్నీ సేఫ్గా ఉన్నాయి.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్గా మారింది.
ఈ కార్లు వేలం వేస్తామహో...! అని తిరుపతి డివిజన్ అటవీశాఖ ప్రకటించింది. ఇండియాలో షోరూములున్న అన్ని కార్లూ కపిలతీర్ధం దగ్గరున్న టాస్క్ఫోర్స్ ఆఫీసు ఆవరణలోని తుప్పల్లో ఇలా ఉన్నాయి. కోరిన మోడల్.. కారు చవగ్గా వేలంలో ఎగరేసుకుపోవచ్చని ఆశ పడితే మాత్రం హుళుక్కే! వీటిలో ఇంజన్లు ఉన్నాయో లేదో తెలీదు. ఉన్నా ఏ పార్టులు మిగిలివున్నాయో చెప్పలేం.
స్టాఫ్ నర్సు ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ ప్రారంభించారు.
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు టీడీపీ గ్రీవెన్స్లో వాపోయారు.
అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలోని నాగిరెడ్డిపల్లి రస్తా వద్ద రైలుపట్టాలపై ఆదివారం ఉదయం తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి(25) మృతదేహం లభ్యమైంది.
Saif Ali Khan Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో సొంత మనుషులే సైఫ్ను చంపాలని చూశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
కొందరు వేటగాళ్ల నిర్లక్ష్యానికి సముద్రంలోని భారీ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి.
భర్త విద్యుత్ శాఖలో ఇంజనీరు.. నెలకు లక్షన్నరకు పైగా జీతం.. ఉన్నది ఒకే కుమారుడు.. కానీ ఆ గృహిణి అత్యాశకు పోయి చిక్కుల్లో పడింది.
సైఫ్ను ఆసుపత్రికి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జీ కూడా తీసుకోకుండా సమయానికి ఆస్పత్రికి చేర్చేందుకు సహకరించిన ఆటో డ్రైవర్కు ఓ సంస్థ రివార్డు అందించింది..