• Home » Crime

Crime

DGP Hari Krishna Gupta : గంజాయిపై ఉక్కుపాదం!

DGP Hari Krishna Gupta : గంజాయిపై ఉక్కుపాదం!

మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా స్పష్టం చేశారు.

Bank Employee : ఖాతాదారుల నగలు కొల్లగొట్టి..

Bank Employee : ఖాతాదారుల నగలు కొల్లగొట్టి..

కంచే చేను మేసిన చందంగా.. బ్యాంకు ఖాతాదారుల బంగారాన్ని ఆ బ్యాంకు ఉద్యోగే ఎత్తుకెళ్లాడు.

Crime News : రూ.25 లక్షలు సరిపోదంట.. అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్..

Crime News : రూ.25 లక్షలు సరిపోదంట.. అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్..

Crime News : అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్ ఇచ్చిన అత్తమామలు. కోటి కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఇల్లాలిని బలి తీసుకున్న మొగుడి సెక్స్ శాడిజం. రెండు వేరు వేరు ఘటనలు. వేరువేరు కుటుంబాలు. వేరు వేరు ప్రాంతాలు. కానీ బలైపోయింది మాత్రం మగువలు.

CRIME : సావిత్రమ్మ హత్య కేసు ఛేదింపు

CRIME : సావిత్రమ్మ హత్య కేసు ఛేదింపు

నగర శివారులోని టీచర్స్‌ కాలనీలో ఒంటరిగా నివశిస్తున్న సావిత్రి హత్య కేసును నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్‌ అన్సర్‌ అలియాస్‌ చాబూసాను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 41 గ్రాములు కలిగిన రెండు బంగారు చైన్లు, రూ.34500లు, సెల్‌ఫోన, ద్విచక్రవాహనం, స్టిక్కర్‌ కట్టింగ్‌ స్లైడింగ్‌ బ్లేడ్‌ స్వాధీనం చేసుకున్నారు.

CID : అగ్రిగోల్డ్‌ బినామీ ఆస్తుల గుర్తింపు!

CID : అగ్రిగోల్డ్‌ బినామీ ఆస్తుల గుర్తింపు!

అగ్రిగోల్డ్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ యజమానులు..

Annamayya District: యాసిడ్‌ పోసి.. కత్తితో పొడిచి..

Annamayya District: యాసిడ్‌ పోసి.. కత్తితో పొడిచి..

తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతి ము ఖంపై యాసిడ్‌ పోసి.. కత్తితో మెడ, చేతులపై కోశా డు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది.

Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

కామంతో కళ్లు మూసుకుపోయి ఇంగితజ్ఞానం మరిచి పశువులా ప్రవర్తిస్తూ మారుతాడనే ఆశతో భరిస్తూ వచ్చిందా నవవధువు. కానీ, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. భర్త టార్చర్ రోజు రోజుకూ పెరిగిపోవడంతో సహించలేక...

Vijayanagaram : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

Vijayanagaram : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్‌ (28) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును సోమవారం రాత్రి...

Task Force: ప్రత్యేక టాస్క్‌ఫోర్సు

Task Force: ప్రత్యేక టాస్క్‌ఫోర్సు

జిల్లాలో శాంతిభద్రతల సమస్యకు ప్రధాన కారణం.. భూ ఆక్రమణలు. పైసా పైసా కూడబెట్టి, అప్పోసప్పో చేసి స్థలం కొనే నిరుపేదల ఆశలను, ఆర్థికస్థితిగతులను ఛిన్నాభిన్నం చేస్తున్నదీ భూకబ్జాలు. సొంతింటి కలలను కల్లలు చేసేదీ భూబకాసురులే. గత సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన 95 అర్జీల్లో 63 భూసమస్యలకు సంబంధించినవే. మంగళవారం ఎస్పీ హర్షవర్ధనరాజుకు అందిన నాలుగు ఫిర్యాదులూ ఇవే. ఘర్షణలకు కారణమవుతున్న.. సామాన్యుల జీవితాలను తల్లకిందులు చేస్తున్న భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేలా ఎస్పీ చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో చర్చించి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయనున్నారు.

Nellore : ఏడో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

Nellore : ఏడో తరగతి విద్యార్థినిపై లైంగికదాడి

బాలికను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే క్రమంలో వ్యాను డ్రైవర్‌ ఆమె యోగక్షేమాలు అడిగేవాడు. చదువు వివరాలు ప్రస్తావిస్తూ సొంత మనిషిలా నమ్మించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి