Home » Crime
Uttar Pradesh: భార్య నిజస్వరూపం బట్టబయలు కావడంతో ఆగ్రహం అణచుకోలేపోయాడు భర్త. ఆవేశంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్ పేరుతో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు.
రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్ 112కు ఫోన్ చేస్తే భరోసా దొరకుతుందని నమ్మకం కలిగించే దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..
సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, హతురాలు హరిణి (33) ఇద్దరు పిల్లలకు తల్లి. కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య రిలేషన్షిప్ నడుస్తోంది. దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుంది.
ఆ హతురాలు ఎవరు? హంతకులెవరు? ఆమెను ఎందుకు చంపారు? బాచుపల్లి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ బ్యాగులో కుక్కిఉన్న స్థితిలో లభ్యమైన గుర్తుతెలియని యువతి మృతదేహం విషయంలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
తిరుపతి రిజర్వు కానిస్టేబుల్ ఎం.గుణశేఖర్ను హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్ట్ చేశారు. ఇతను వైసీపీ నేత సహా మరో ఐదుగురితో కలిసి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో భాగమైనట్టు నిరూపించారు.
భారతీయ న్యాయ సంహితలో పలు సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ యాక్ట్, తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమన్ యాక్ట్ కింద జ్ఞానశేఖరన్పై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో అతన్ని దోషిగా ప్రకటిస్తూ కోర్టు గత వారం తీర్పు ఇచ్చింది.
Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.
మూడు వేల కోట్ల మద్యం స్కాంలో సిట్ విచారణలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి లు అబద్ధాలూ, తప్పుదోవ జవాబులూ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తును మరింత లోతుగా చేపట్టి ప్రధాన లబ్ధిదారులపై ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు ఈడీతో కలసి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.