Home » Crime News
కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లిలోని ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో రేణుక అనే 19ఏళ్ల యువతి కొన్నాళ్లుగా పని చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగా బుధవారం నాడు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో బాత్ రూమ్కి వెళ్లి అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ పలు వాహనాలు ఢీకొని 11 మంది సజీవ దహనమయ్యారు.
ప్రేయసితో పెళ్లి జరిపించాలని పెట్రోల్ డబ్బాతో ఒక యువకుడు హైటెన్షన్ టవర్ ఎక్కాడు. బోరబండ పోలీసులు అతడితో మాట్లాడాక కిందికి దిగాడు.
భారతదేశంలో అమెరికా మహిళపై అత్యాచారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కర్ణాటక రాష్ట్రం కుట్టాలో ఓ హోమ్స్టేలో ఉండగా తనపై లైంగిక దాడి జరిగిందని సదరు మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
వరుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు.. 'నువ్వంటే నాకు ఇష్టం లేదు' అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది.
కుటుంబ కలహాలతో భార్య భర్తను అంతమొందించిన దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది.
యువత రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీకి చెందిన మిథున్ (14) ఏప్రిల్ 5న తన బిల్డింగ్ నాల్గవ అంతస్తులో స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ తీసుకుంటుంగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీరవల్లి టోల్గేట్ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు ప్రమావదశాత్తూ ఢీకొట్టింది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దారుణ హత్య జరిగింది. కల్లు దుకాణం వద్ద తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. దశరథ్ అనే వ్యక్తికి నలుగురు యువకులతో చిన్న వివాదం వచ్చింది. అయితే..