• Home » Crime News

Crime News

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భర్తతో టూర్‌కు వెళ్లి.. విశాఖ టెకీ అనుమానాస్పద మృతి

భర్తతో టూర్‌కు వెళ్లి.. విశాఖ టెకీ అనుమానాస్పద మృతి

భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌ టూర్‌కు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనుమానాస్పదంగా మరణించారు. అక్కడ ఓ హోటల్‌ రూమ్‌లో శరీరంపై బట్టలు లేకుండా, నేలపై మూత్రం మడుగులో..

భర్తతో విహారయాత్రకు వెళ్లిన తెలుగు యువతి మృతి.. ముస్సోరీ ఘటనలో మిస్టరీ..

భర్తతో విహారయాత్రకు వెళ్లిన తెలుగు యువతి మృతి.. ముస్సోరీ ఘటనలో మిస్టరీ..

ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల రాధా గాయత్రి ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె ముస్సోరీలోని హోమ్‌స్టే గదిలో విగతజీవిగా మారింది.

దారుణం.. అనుమానంతో  ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది

దారుణం.. అనుమానంతో ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడో ఉన్మాది. మృతురాలు సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

కూతురి ప్రేమను నిరాకరించిన తండ్రి.. పోలీసుల ఎదుటే కత్తితో దాడి..

కూతురి ప్రేమను నిరాకరించిన తండ్రి.. పోలీసుల ఎదుటే కత్తితో దాడి..

కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఓ తండ్రి మరీ కర్కశంగా ప్రవర్తించాడు. పోలీసుల ఎదుటే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే...

అక్కతో తరచూ గొడవపడుతున్నాడని..

అక్కతో తరచూ గొడవపడుతున్నాడని..

తన అక్కను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ బామ్మర్ది... తన బావను దారుణంగా హత్య చేశాడు.

6 నెలల బిడ్డను ఆరంతస్తుల భవనంపై నుంచి పడేసి..తాను దూకేసిన తల్లి

6 నెలల బిడ్డను ఆరంతస్తుల భవనంపై నుంచి పడేసి..తాను దూకేసిన తల్లి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుంది.

చక్కని భోజనం పెట్టించి.. నీళ్లలోకి తోసేసి

చక్కని భోజనం పెట్టించి.. నీళ్లలోకి తోసేసి

భార్యతో గొడవపడి బంగారం లాంటి ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి! విహారయాత్ర పేరుతో పిల్లలను బయటకు తీసుకెళ్లి..

మత్తిచ్చి.. ఊపిరాడకుండా చేసి..!

మత్తిచ్చి.. ఊపిరాడకుండా చేసి..!

తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన ప్రియురాలిని మరో ప్రియురాలి సాయంతో ఓ యువకుడు హత్య చేశాడు.

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా ఓ ఫార్మా ఉద్యోగి నుంచి రూ.11.29 లక్షలు కాజేసిన సైబర్‌ మోసగాళ్లపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి