Home » Crime News
మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడిచేసి హత్య చేసిన సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
గ్రామాల్లో గంజాయి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గంజాయి మత్తులో యువత చిత్తు అవుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి కొట్లాటలకు దిగుతున్నారు.
అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు లీలాదేవికి పప్పురామ్ సొంత తమ్ముడు కాదని తేలింది. లీలాదేవి తల్లిదండ్రులకు ఏడుగురు ఆడపిల్లలు.
కుమార్తె పెళ్లి రద్దయిందని మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలోని హబీబ్ ఫాతిమానగర్లో జరిగింది.
ఘజియాబాద్లో ఓ సెక్యూరిటీ గార్డు ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులు, జీతం విషయంలో విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగా బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిందో మహిళ. ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్నేసి మరికొందరితో కలిసి చోరీకి తెగబడింది.
పాత కక్షల కారణంగా నిండు ప్రాణం బలైంది. ఇంటి పక్కన ఉండే కుటుంబంపై కక్షతో ఒక వ్యక్తి పన్నని కుట్రకు, ఎలాంటి సంబంధం లేని మరో అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నాలుగేళ్లుగా తనతో సహజీవనం చేసిన బాయ్ఫ్రెండ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఆగ్రాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కానిస్టేబుల్గా చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసు ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు.
నగరంలో హోటళ్లు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా చేస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్ఫోర్స్, మంగళ్హాట్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అరెస్ట్ చేశారు.