• Home » Crime News

Crime News

చీరలు కొనివ్వలేదని భర్తను చంపేసింది.. కుక్కర్ మూతతో కొట్టి గొంతు నులిమేసింది..

చీరలు కొనివ్వలేదని భర్తను చంపేసింది.. కుక్కర్ మూతతో కొట్టి గొంతు నులిమేసింది..

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు చీరలు కొనివ్వలేదన్న కోపంతో ఓ మహిళ తన భర్తపై క్రూరంగా దాడి చేసింది.

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పుణె రూరల్ పోలీసులు పలు విషయాలను గుర్తించారు.

సంగారెడ్డి జిల్లా బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

సంగారెడ్డి జిల్లా బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 161పై ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు.

Crime: బాలుడే చంపేశాడు!

Crime: బాలుడే చంపేశాడు!

రామకుప్పం జంట హత్యల కేసులో అందరూ అనుకున్నదే నిజమైంది. సమీప బంధువైన మైనర్‌ బాలుడే వారిని దారికాచి హత్య చేసినట్లు తేలింది.

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

Jagan case: విలేకరి జగన్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్టు

వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో మరో నిందితుడు సాదత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

సమృద్ధి మహామార్గ్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

మహారాష్ట్రలోని సమృద్ధి మహామార్గ్‌లో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొని ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

కదిలే రైలు నుంచి దొంగను కిందకు తోసేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

కదిలే రైలు నుంచి దొంగను కిందకు తోసేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్

కదిలే రైలు తలుపు వద్ద వేలాడుతోన్న ఒక అనుమానిత దొంగను ప్రయాణికుడు కాళ్లతో తన్నుతూ కిందకు తోసేసిన ఘోర ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..

వింత దొంగతనాలు.. గురువారమే చోరీలు.. ఆపై మహిళల జుట్టు కత్తిరిస్తూ..

దోపిడీతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఓ ముఠా బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్‌ గ్రామ ప్రజలను భయపెడుతోంది. వరుసగా చోరీలు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఆ దొంగల ముఠా సభ్యులు.. మహిళల జుట్టు కత్తిరిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి..

తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి..

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి