• Home » Cricket news

Cricket news

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ కీలక అప్‌డేట్ అందించింది. 2027లో జరగబోయే 20వ ఐపీఎల్ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ భారీ మార్పులు చేయనుంది.

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందిపడుతూనే ఈ జోడీ శతకాలతో లఖ్‌నవూ స్టేడియాన్ని హోరెత్తించారు. అటు ఆరంభం నుంచే సాగిన ఎదురుదాడితో భారత్‌ 400 స్కోరు దాటేయడం విశేషం...

ఫైనల్లో యువ భారత్‌

ఫైనల్లో యువ భారత్‌

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన యువ భారత్‌.. ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌-ఎ 101 పరుగులతో అఫ్ఘానిస్థాన్‌-ఎను చిత్తు చేసింది. తొలుత భారత్‌-ఎ...

మంధాన మెరుపుల్‌

మంధాన మెరుపుల్‌

ఓవైపు ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో మెస్సీ, ఎంబప్పే సంచలనాలతో హోరెత్తిస్తే...మరోవైపు భారత క్రికెటర్లు చెలరేగిపోయారు. అటు అబ్బాయిలు...ఇటు అమ్మాయిలు...మధ్యలో కుర్రాళ్లు...

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

కీలక మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో సారి విఫలమయ్యాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు.

వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!

వైభవ్‌తో వివాదం.. కఠిన చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు!

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.

ఇక సిరీస్‌పైనే గురి

ఇక సిరీస్‌పైనే గురి

కొన్ని నెలలుగా టీ20 క్రికెట్‌తో పాటు మధ్యలో ఓ టెస్టు ఆడిన భారత క్రికెట్‌ జట్టు వన్డే ఫార్మాట్‌లోనూ బోణీ కొట్టింది. అఫ్ఘానిస్థాన్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సను చక్కటి విజయంతో...

బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సిందే

బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సిందే

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తమ రెండో గ్రూప్‌ మ్యాచ్‌నకు సిద్ధమైంది. బుధవారం నెదర్లాండ్స్‌తో జట్టు తలపడనుంది. అయితే ఆదివారం దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసినప్పటికీ...

‘టైమ్స్‌’ జాబితాలో మంధాన

‘టైమ్స్‌’ జాబితాలో మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్స్‌ మ్యాగజైన్‌...

తాజా వార్తలు

మరిన్ని చదవండి