• Home » Covid

Covid

Covaxin: కోవాగ్జిన్ టీకా తీసుకున్నారా.. ప్రమాదంలో ఉన్నట్లే!

Covaxin: కోవాగ్జిన్ టీకా తీసుకున్నారా.. ప్రమాదంలో ఉన్నట్లే!

కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కోవాగ్జిన్(Covaxin) టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30 శాతం(3వ వంతు) మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది.

Covishield Side Effects: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వైద్యుల తీవ్ర ఆందోళన.. తయారీని ఆపేసినట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనిక

Covishield Side Effects: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వైద్యుల తీవ్ర ఆందోళన.. తయారీని ఆపేసినట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనిక

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనిక సంస్థ ప్రకటించింది. వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) కారణంగా అరుదైన థ్రాంబోసిస్ సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది.

Delhi: ‘కొవిషీల్డ్‌’పై విచారణకు  సుప్రీంకోర్టు అంగీకారం

Delhi: ‘కొవిషీల్డ్‌’పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

కరోనా వ్యాక్సిన్‌ ‘కోవిషీల్డ్‌’ను వినియోగించడం ద్వారా కలిగిన సైడ్‌ ఎఫెక్డ్స్‌ విషయమై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

Elon Musk: చిక్కుల్లో భారత సంతతి వైద్యురాలు.. నేనున్నానంటూ ఎలాన్ మస్క్ ట్వీట్

Elon Musk: చిక్కుల్లో భారత సంతతి వైద్యురాలు.. నేనున్నానంటూ ఎలాన్ మస్క్ ట్వీట్

కొవిడ్ సమయంలో ప్రభుత్వ టీకా విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి చిక్కుల్లో పడ్డ భారత సంతతి వైద్యురాలు డా. కుల్విందర్ కౌర్ గిల్‌కు అండగా నిలిచేందుకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు.

Pawan Kalyan: కరోన తర్వాత పరిస్థితులు మారాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: కరోన తర్వాత పరిస్థితులు మారాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

కరోన తర్వాత పరిస్థితులు మారాయని.. అధునాతన వైద్యం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని నటుడు, జనసేన వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆదివారం నాడు హైదరాబాద్ ఐటీసీ కోహినూర్‌లో ఘనంగా ‘‘హెల్త్ ఆన్ అస్ మొబైల్ యాప్’’ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Covid 19: శుక్ర కణాలపై కరోనా ఎఫెక్ట్.. తాజా అధ్యయంలో సంచలన విషయాలు

Covid 19: శుక్ర కణాలపై కరోనా ఎఫెక్ట్.. తాజా అధ్యయంలో సంచలన విషయాలు

కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది.

Deadly Virus: డెడ్లీ వైరస్‌తో చైనా ప్రయోగాలు.. 8 రోజుల్లోనే గాల్లోకి ప్రాణాలు!

Deadly Virus: డెడ్లీ వైరస్‌తో చైనా ప్రయోగాలు.. 8 రోజుల్లోనే గాల్లోకి ప్రాణాలు!

చైనీయులకు ఇదేం మాయరోగమో తెలీదు కానీ.. ప్రాణాంతకమైన వైరస్‌ల జోలికే వెళ్తుంటారు. దానిపై పరిశోధనలు చేసేదాకా ఊరికే ఉండరు. ఇప్పుడు మరో డెడ్లీ వైరస్‌పై ఆ చైనీయులు ప్రయోగాలు చేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వైరస్ పేరు ‘GX_P2V’ అని, ఎలుకలను 100 శాతం చంపేసే ప్రాణాంతకమైనదని బయోఆర్క్సివ్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

Covid: స్వల్పగా పెరిగిన ‘కరోనా’.. 163 మందికి పాజిటివ్‌

Covid: స్వల్పగా పెరిగిన ‘కరోనా’.. 163 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 163 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 162 మంది డిశ్చార్జి అయ్యారు.

Hyderabad: జైలులో నిందితుడికి కరోనా పాజిటివ్‌

Hyderabad: జైలులో నిందితుడికి కరోనా పాజిటివ్‌

చంచల్‌గూడ(Chanchalguda) జైలులో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ కేసు విషయమై ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Covid: పెరుగుతున్న ‘కరోనా’.. 201 మందికి పాజిటివ్‌

Covid: పెరుగుతున్న ‘కరోనా’.. 201 మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరు(Bangalore)లో 121, తుమకూరులో 14, మైసూరులో 10మందికి కాగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి