• Home » Congress

Congress

Congress Bidis Bihar Post: బీడీ, బిహార్‌ బితోనే మొదలవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై వివాదం

Congress Bidis Bihar Post: బీడీ, బిహార్‌ బితోనే మొదలవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై వివాదం

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్‌టీ శ్లాబుల్లో భాగంగా సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్నును 40 శాతానికి పెంచింది. బీడీలపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీన్ని విమర్శిస్తూనే కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది.

Ministers Face Criminal Cases: కేంద్రమంత్రుల్లో 40% మందిపై క్రిమినల్‌ కేసులు

Ministers Face Criminal Cases: కేంద్రమంత్రుల్లో 40% మందిపై క్రిమినల్‌ కేసులు

కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40శాతం మంత్రులపైనా, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 643 మంది మంత్రుల్లో 47 శాతం మంది మంత్రులపైనా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌

Sonia Gandhi Voter ID: సోనియా గాంధీ ఓటరు ఐడీపై కోర్టులో సవాల్‌..

Sonia Gandhi Voter ID: సోనియా గాంధీ ఓటరు ఐడీపై కోర్టులో సవాల్‌..

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఢిల్లీ కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోనియా 1983లో అధికారికంగా భారత పౌరసత్వం పొందినప్పటికీ, 1980లోనే ఆమె పేరు ఓటరు జాబితాలో ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

Pawan Kheda: ఖేడా భార్య నీలిమకూ రెండు ఓటరు ఐడీలు

Pawan Kheda: ఖేడా భార్య నీలిమకూ రెండు ఓటరు ఐడీలు

కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడాకే కాదు ఆయన భార్య కోట నీలిమకు కూడా రెండు ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్‌లు) ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

బీహార్‌లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

Sudarshan Reddy: నేను ముదిరి పోయా.. సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sudarshan Reddy: నేను ముదిరి పోయా.. సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi On EC: ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా..

Rahul Gandhi On EC: ఈసీపై త్వరలో పెద్ద బాంబు పేలుస్తా..

ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.

Ministers and MLAs Meet Governor: గవర్నర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు..ఎందుకంటే

Ministers and MLAs Meet Governor: గవర్నర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు..ఎందుకంటే

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాజ్ భవన్‌లో కలిశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం కోసం వినతి ఇచ్చారు.

Gangula Kamalakar: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెసకు చిత్తశుద్ధి లేదు

Gangula Kamalakar: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెసకు చిత్తశుద్ధి లేదు

బీసీ రిజరేషన్లకు సంబంధించిన బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూ ర్ణ మద్దతు అందిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తెలిపారు.

Congress Demands SIR Again: బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి

Congress Demands SIR Again: బిహార్‌లో మళ్లీ ఎస్ఐఆర్.. కాంగ్రెస్ కొత్త పల్లవి

బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే 'ఇండియా' కూటమిలోని పలు పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. జాబితాలో పేర్లు లేకుండా చేయడం, సరైన నోటీసులు ఇవ్వకపోవడం ద్వారా లక్షలాది మందికి ఓటు హక్కు లేకుండా చేశారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి