• Home » Congress

Congress

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

గాలి జనార్దన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్‌ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్‌ ఎవరి గన్‌ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.

Telangana: కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Telangana: కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు.

AP News: మంత్రిగా నేను చేయని పని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరారెడ్డి

AP News: మంత్రిగా నేను చేయని పని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరారెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి.. మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేయని పనిని భారత అంధ క్రికెట్ కెప్టెన్ దీపిక సాధించిందని..

Year Ender 2025: అజారుద్దీన్‌కు కలిసొచ్చిన 2025.. వరించిన మంత్రి పదవి

Year Ender 2025: అజారుద్దీన్‌కు కలిసొచ్చిన 2025.. వరించిన మంత్రి పదవి

2025లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Karnataka: బడ్జెట్‌లోపే తేల్చాలి.. సీఎం మార్పుపై కర్ణాటక మంత్రి

Karnataka: బడ్జెట్‌లోపే తేల్చాలి.. సీఎం మార్పుపై కర్ణాటక మంత్రి

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక వర్గం డిమాండ్‌ చేస్తోంది.

Congress 140: ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Congress 140: ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

140వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరుపుకుంటోంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు..

Former MLA Vithal Reddy: తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు కన్నుమూత

Former MLA Vithal Reddy: తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూతురు సులోచన కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో 43 ఏళ్ల వయసులో ఆమె మృతి చెందారు.

Congress: ఢిల్లీ CWC సమావేశంలో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

Congress: ఢిల్లీ CWC సమావేశంలో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

CWC సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి