Home » CM Stalin
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) మనసు పెడితే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) అవుతారని డీఎంకే సీనియర్ నేత, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి(RS Bharti) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఎట్టకేలకు స్పందించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిఫార్సులు వస్తున్న మాట వాస్తవమేనని, కానీ అవేవీ ఫలించలేదని సరదాగా వ్యాఖ్యానించారు.
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
నీలగిరి జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate)లో జరిగిన హత్య, దోపిడీ తదితర ఘటనలకు సంబంధించిన కేసును ఇంటర్పోల్ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) పేర్కొన్నారు.
శాసనసభ చివరిరోజు సమావేశాల సందర్భంగా హోంశాఖను నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పోలీసుశాఖపై వరాల జల్లు కురిపించారు. పాత భవనాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని, శాఖను పటిష్ఠ పరిచేందుకు కొత్త పోస్టులను రూపొందిస్తామని, వాహనాలు, పరికరాల కొనుగోలుకు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.
రాష్ట్రంలో సారా వ్యాపారులను ఉక్కుపాదంతో అణచివేయాలని, ఆ దుండగులు ఏ పార్టీకి చెందినవారైనా వెనుకాడకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
తమిళనాడు(Tamil Nadu) కళ్లకురిచ్చి జిల్లా(Kallakurichi)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం(illicit liquor) తాగి 29 మంది చనిపోగా, మరో 60 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి మోదీ..