• Home » CM Ramesh

CM Ramesh

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

CM Ramesh: సీఎం రమేష్ నోట ఆర్ఆర్ఆర్ ఆస్కార్ మాట.. అమిత్ షాకు చెప్పి మరీ..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ‘ఆస్కార్ అవార్డ్’ వచ్చిన తర్వాత రామ్ చరణ్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే. చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో..

ABN Big Debate With RK: సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. ఇదొక సంచలనమే!

ABN Big Debate With RK: సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. ఇదొక సంచలనమే!

దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ABN MD Radha Krishna) పెన్ను పట్టి ‘కొత్తపలుకు’ (Kothapaluku) రాసినా.. టీవీలో కూర్చుని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart With RK) ఇంటర్వ్యూ చేసినా అదో సంచలనమే అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల మన్ననలు పొందింది. ఇప్పటి వరకూ ఎందరో సినీ, రాజకీయాలతో పాటు ఇతర రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి.. సంచలనమే సృష్టించారు...

AP Elections: వైసీపీకి ఓటమి భయం.. ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్!

AP Elections: వైసీపీకి ఓటమి భయం.. ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో జగన్!

వైసీపీని (YSR Congress) ఓటమి భయం వెంటాడుతోందా..? ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి కష్టమేనని చెప్పడం, కనీసం ఐదారు ఎంపీ సీట్లు కూడా గెలవడం కష్టమేనని చెప్పడంతో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమేననిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ (YS Jagan) మార్చాలనుకుంటున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు..? సొంత పార్టీ సోషల్ మీడియాలో ఎందుకింతలా ప్రచారం చేస్తున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో తెలుసుకుందాం రండి..

AP Elections 2024: ఇవే చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి.. సీనియర్ నేత రిక్వెస్ట్..!

AP Elections 2024: ఇవే చివరి ఎన్నికలు నన్ను గెలిపించండి.. సీనియర్ నేత రిక్వెస్ట్..!

ఈసారి జరుగబోయే ఎన్నికలే తనకు చివరి అవకాశంగా భావించి తనను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ(TDP) సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu). అనకాపల్లి(Anakapalle) జిల్లా నర్సీపట్నంలో(Narsipatnam) నిర్వహించిన మహిళా మేలుకో కార్యక్రమంలో చింతకాయ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..

‘ప్రజలపై కాదు.. మాఫియాపై దాడులు చేయండి’

‘ప్రజలపై కాదు.. మాఫియాపై దాడులు చేయండి’

రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న సాండ్, ల్యాండ్, గ్రావెల్ మాఫియాపై దాడులు చేయాలని ఉన్నతాధికారులకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ సూచించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ప్రజలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

CM Ramesh: ఆ విషయంలో సీఎం జగన్‌కు నిద్ర రావట్లేదు

CM Ramesh: ఆ విషయంలో సీఎం జగన్‌కు నిద్ర రావట్లేదు

తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని అనకాపల్లి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిగా చేయాలంటే తనను గెలిపించాలని కోరారు.

AP News: సీఎం రమేశ్ కీలక ప్రకటన.. మనసులో మాట వెల్లడి

AP News: సీఎం రమేశ్ కీలక ప్రకటన.. మనసులో మాట వెల్లడి

ఏపీ బీజేపీ కీలక నేత సీఎం రమేశ్ మనసులో మాటను బయటపెట్టారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠానానికి తన ప్రతిపాదనను విన్నవించానని, సమీకరణాలు బట్టి సాధ్యం కాకుంటే పార్టీ ఎక్కడ ఆదేశించినా పోటీకి సిద్ధమని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. ప్రధాని మోదీ పాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

AP NEWS: టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తుతో కదులుతున్న తాడేపల్లి ప్యాలెస్ పునాదులు: సీఎం రమేష్

AP NEWS: టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తుతో కదులుతున్న తాడేపల్లి ప్యాలెస్ పునాదులు: సీఎం రమేష్

టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు నూతన శకానికి నాంది పలుకుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ (MP CM Ramesh) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు పార్టీల పొత్తుపెట్టుకోకుండా ఉండేందుకు కొన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నించాయని.. ఎన్నో కథనాలను ప్రచురించా యని తెలిపారు.

CM Ramesh: మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన

CM Ramesh: మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై చర్చ జరిగిందన్నారు.

Cm Ramesh: సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి

Cm Ramesh: సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి

మీడియా వల్లే బీటెక్ రవి బయట పడ్డారు. వైసీపీకి (Ycp Government) తొత్తుగా కడప ఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నా రు. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి