Home » CM KCR
Telangana Assembly Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) మరికొన్నిరోజులే సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు...
Telangana Elections: బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రచార ర్యాలీ, కార్నర్ మీటింగ్లో ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
Telangana Elections: ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు అడ్డు పడ్డా పదికి పది కాంగ్రెస్ గెలుస్తుందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీనియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరుతున్నారు. నేడు మానుకొండూరులో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మనకొండూరు సభలో ముఖ్యమంత్రి పదే పదే ఎన్టీఆర్ పేరును ఉచ్చరించారు.
కేసీఆర్ పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. తిరుమలాయపాలెం మండలం ఎలువారిగూడెం పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వీహెచ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణని బ్రాందీ షాపుల్లో నంబర్ వన్ చేశాడన్నారు.
తమ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు ఇస్తున్నామని.. అయితే తాము ఇవ్వడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని కర్ణాటక మంత్రి మునియప్ప తెలిపారు.
ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరుగనుంది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు.
Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్పై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నల్గొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు.
సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో విద్యుత్తు(Electricity) ఉత్పత్తి చేతకాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్ గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు.