Home » Cinema News
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master)కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాకేశ్ చనిపోయారని తెలుసుకున్న అభిమానులు, సోషల్ మీడియా (Social Media) ఫాలోవర్లు కన్నీరుమున్నీరవుతున్నారు..
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rokesh Master) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్.. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు..
ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ ఎంపికే తప్పనట్టుగా కొందరు నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభాస్ కంటే రాముడిగా పలానా హీరో బాగుంటాడని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.
‘ఆదిపురుష్’ సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్పై పెదవి విరుస్తున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది చిత్రసీమలో అగ్రహీరోయిన్గా ఉన్న నయనతారకు చెందిన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లుగా ఉందని ఒక వార్త సోషల్ మీడియాలో, ఆన్లైన్ మీడియాలో..
పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి వైఎస్ కుటుంబం వెంట ఉండే..
రంగుల ప్రపంచమైన సినీ ప్రపంచంలో నగల విషయానికి వస్తే,
జమిందారిణిగా, రాణిగా కన్నా ఆమెని సగటు బామ్మగానే అంతా గుర్తుపెట్టుకున్నారు.
‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura).
నటి, పొలిటిషియన్ ఖుష్బూ సుందర్ (Kushboo Sunda) తన కన్నతండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.