• Home » Chittoor

Chittoor

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

సీసీ కెమెరాలెక్కడ?

సీసీ కెమెరాలెక్కడ?

తిరుపతి రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

ఉచిత ఇసుక.. ఉత్తమాటే!

ఉచిత ఇసుక.. ఉత్తమాటే!

అన్నమయ్య జిల్లాలోని ఇసుక రీచ్‌లలో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతూ కొన్ని నిబంధనలు పెట్టింది.

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన ఏనుగులు.. రైతన్నల ఆవేదన

చేతికొచ్చిన పంటలను నాశనం చేసిన ఏనుగులు.. రైతన్నల ఆవేదన

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. జగన్ అండ్ కోకి సీఎం చంద్రబాబు వార్నింగ్

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. జగన్ అండ్ కోకి సీఎం చంద్రబాబు వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

అన్నీ ఉన్నా ఏవీ లేవట!

అన్నీ ఉన్నా ఏవీ లేవట!

తిరుపతి జిల్లాలో జనగణన ఎన్యుమరేటర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో గృహగణనకు వెళ్లిన సిబ్బందికి కొంతమంది ప్రజలు వాహనాలు, నివాస గృహాల విషయంలో వాస్తవ సమాచారం దాచి పెడుతన్నారు.

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

తెలుగుదేశానికో సమన్వయకర్త కావాలి

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి