• Home » Chittoor

Chittoor

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

పలమనేరు మార్కెట్‌లో క్యాలీఫ్లవర్‌ ధరలు దారుణంగా పడిపోయాయి. 12 నుంచి 15 క్యాలీఫ్లవర్లు ఉన్న సంచి ధర రూ.60కి దిగిపోయింది.

Collector: అవినీతి ఆరోపణలతో తహసీల్దార్లపై చర్యలు

Collector: అవినీతి ఆరోపణలతో తహసీల్దార్లపై చర్యలు

‘అవినీతికి పాల్పొడొద్దు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయొద్దు. ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయంగా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. మీ తప్పు లేకుంటే నేను కల్పించుకుని పరిష్కరిస్తా’ అంటూ తహసీల్దార్ల సమావేశాల్లో ప్రతిసారి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేస్తున్న సూచనలివీ.

TDP: మత విద్వేషాలు  రెచ్చగొడుతున్న వైసీపీ

TDP: మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ

వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

Ration rice: జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రేషన్‌ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. కర్ణాటకకు అక్రమంగా తరలిపోతున్నాయి. వివిధ మార్గాల్లో పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ

Crop loans{ స్తంభించిన పంట రుణాల పంపిణీ

తమ సమస్యల పరిష్కారం కోసం సింగిల్‌ విండో సిబ్బంది వారం రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీని ప్రభావంతో రైతులకు రూ.200 కోట్ల స్వల్ప, దీర్ఘకాలిక రుణ పంపిణీ ఆగిపోయింది.

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్‌’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు హామీ ఇచ్చారు.

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌కిరణ్‌ తోమాల. అమెరికాలోని టెక్సాస్‏లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్‌. ఈమెది టెక్సాస్‌. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది..

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది..

న్యూటన్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్‌ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి