Home » Chhattisgarh
Chhattisgarh: దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఓ వైపు వడి వడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు మాత్రం తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ బీజాపూర్కు చెందిన యువ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యాడు. జనవరి 1వ తేదీ రాత్రిన ఇంటి నుంచి అదృశ్యమైన చంద్రకర్ సెప్టిక్ ట్యాంక్లో..
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భద్రత బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులను భద్రత బలగాలు గుర్తించాయి.
ఛత్తీస్గడ్: మావోయిస్ట్ టాప్ కమాండర్ కేంద్ర కమిటీ సభ్యుడు హీడ్మా టార్గెట్గా భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. గత కొన్ని రోజులుగా మెటగూడెం ప్రాంతంలో హిడ్మా కదలికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కొత్త బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
అబూజ్మఢ్లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్జోన్గా మార్చుకుంటున్నారా?
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా కోసం ఛత్తీ్సగఢ్ అడవులను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. వేలాది మంది వాగులు, వంకలు దాటుతూ గాలిస్తున్నారు.
ఛత్తీ్సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులతో ఆయన సమావేశం కానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన నేపథ్యంలో.. దక్షిణ అబూజ్మఢ్లో ఇంద్రావతి దళం నక్సల్స్ సమావేశమైనట్లు ఉప్పందుకున్న నాలుగు జిల్లాల పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన కాల్పు ల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టు పార్టీ రాజధానిగా పిలిచే ఛత్తీ్సగఢ్లోని బీజాపూర్ జిల్లా పూవర్తి గ్రామంలో ఈ నెల 13వ తేదీన కేంద్రం హోంమంత్రి అమిత్షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది.