• Home » Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరక్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఘటన స్థలంలో ఆయుధాలు సైతం లభ్యమయ్యానని తెలిపారు.

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్‌-ఫార్మేషన్‌లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Hyderabad: పాలస్తీనాది తిరుగులేని సంకల్పం

Hyderabad: పాలస్తీనాది తిరుగులేని సంకల్పం

ఇజ్రాయెల్‌ దాడుల్లో పాలస్తీనా జనాభాలో 8 శాతం మంది మరణించగా, మరో 8 శాతం మందికి పైగా పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు, రచయిత, ప్రొఫెసర్‌ అచిన్‌ వనాయిక్‌ పేర్కొన్నారు.

Takkalapalli : ఆశన్న క్షేమమేనా?

Takkalapalli : ఆశన్న క్షేమమేనా?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్‌ - దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Abujhmad: మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు.

Maoists: ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

Maoists: ఎన్‌కౌంటర్‌ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా?

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

ఛత్తీ్‌సగఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి