• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Quantum Tech Park: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

Quantum Tech Park: అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ సంస్థలతో ఒప్పందంతో 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ సిస్టమ్‌-2 ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్‌కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

Amaravati Capital Event: అమరావతి పున:ప్రారంభోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ విగ్రహాలు..

Amaravati Capital Event: అమరావతి పున:ప్రారంభోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ విగ్రహాలు..

Amaravati Capital Event: మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.

Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..

Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..

Amaravati Capital Event: అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Amaravati Victory: అజరామరం

Amaravati Victory: అజరామరం

1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది

Andhra Progress: పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

Andhra Progress: పారిశ్రామికీకరణతోనే రాష్ట్రాభివృద్ధి

పారిశ్రామిక అభివృద్ధే రాష్ట్ర పురోగతికి మార్గమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులతోపాటు పింఛన్లు, రైతు సంక్షేమం, తల్లికి వందనం వంటి పథకాలను ప్రకటించారు

Amaravati Restart : అమరావతికి జయం

Amaravati Restart : అమరావతికి జయం

అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది

MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు

MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు

175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధికి తొలి అడుగు వేస్తూ, 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కి సీఎం చంద్రబాబు నేడు శుభారంభం. మే డే సందర్భంగా కార్మికులకు కానుకగా పార్కుల ప్రారంభం.

AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి

AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి

అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి

CBN Book: ద సీబీఎన్‌ వే పుస్తకావిష్కరణ

CBN Book: ద సీబీఎన్‌ వే పుస్తకావిష్కరణ

సీఎం చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పసలపూడి సత్యేంద్ర రచించిన ‘ద సీబీఎన్ వే’ పుస్తకాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. ఐటీ, ఈ-గవర్నెన్స్, విద్యా సంస్కరణలు, విజన్ 2047 గురించి పుస్తకం వివరిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి