• Home » Chandrababu Naidu

Chandrababu Naidu

Amaravati Restart : అమరావతికి జయం

Amaravati Restart : అమరావతికి జయం

అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది

MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు

MSME Mega Start: మేడే కానుక 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు

175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక అభివృద్ధికి తొలి అడుగు వేస్తూ, 11 ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కి సీఎం చంద్రబాబు నేడు శుభారంభం. మే డే సందర్భంగా కార్మికులకు కానుకగా పార్కుల ప్రారంభం.

AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి

AP CM Chandrababu: తలెత్తుకునేలా అమరావతి

అమరావతి రాజధాని పనులు రేపు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్నాయి. రూ.1.07 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి

CBN Book: ద సీబీఎన్‌ వే పుస్తకావిష్కరణ

CBN Book: ద సీబీఎన్‌ వే పుస్తకావిష్కరణ

సీఎం చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పసలపూడి సత్యేంద్ర రచించిన ‘ద సీబీఎన్ వే’ పుస్తకాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. ఐటీ, ఈ-గవర్నెన్స్, విద్యా సంస్కరణలు, విజన్ 2047 గురించి పుస్తకం వివరిస్తుంది.

CM Chandrababu: కానిస్టేబుల్ టు ఐపీఎస్.. ఉదయ కృష్ణారెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: కానిస్టేబుల్ టు ఐపీఎస్.. ఉదయ కృష్ణారెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, ఉల్లపాలెంకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బామ్మ రమణమ్మే అతడ్ని సాకింది.

Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు

Amaravati Farmers: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన అమరావతి రైతులు

Amaravati Farmers: అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.

Chandrababu Naidu: మీకోసం నేనున్నా

Chandrababu Naidu: మీకోసం నేనున్నా

శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, మత్స్యకారులకు రూ.259 కోట్లు జమ చేశారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రకటించారు

CM Chandrababu: 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా

CM Chandrababu: 200 కిలోల చేపలు పట్టేలా చేస్తా

CM చంద్రబాబు మత్స్యకారులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం, హార్బర్, ఐస్ ఫ్యాక్టరీ వంటి అవకాశాలను ఏర్పాటుచేసి వారి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

AP CM Chandrababu: వైద్య ఖర్చులు తగ్గించాలి

AP CM Chandrababu: వైద్య ఖర్చులు తగ్గించాలి

ఆస్పత్రి ఖర్చులు తగ్గించడం ప్రజల జీవితం మెరుగుపరిచే కీలకం అని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు అవసరమని చెప్పారు

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం.. స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం.. స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తన సంఘీభావాన్ని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి