Home » CBN
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి...
టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని (Bandaru Saytya Naryana Murthy) పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారా..? అందుకే.. ఆదివారం అర్ధరాత్రి నుంచే భారీగా బందోబస్తు నిర్వహించారా..?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్పై (Chandra Babu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలండ్ దేశంలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు.
స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రెండ్రోజుల పాటు సీఐడీ (CID) విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని (Rajahmundry Central Jail) హాల్లో 12 మంది సీఐడీ అధికారుల బృందం శనివారం, ఆదివారం విచారించింది.. థర్డ్ డిగ్రీ..
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తు అన్ని రంగాల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ఐటీ నిపుణులు, ఉద్యోగులు సీఎం జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సంఘీభావ యాత్రలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. వారి కోసం ఓ హోటల్ ఓనర్ ఫుడ్ పై ఏకంగా 50 శాతం రాయితీ ప్రకటించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అభివృద్ధి పనుల కన్నా కక్ష్య సాధింపు చర్యలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి.. దిగజారుడు మాటలు...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.