Home » Businesss
గత ఆర్థిక సంవత్సరం 2024 25 ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్లో దాదాపు 91 శాతం మంది వ్యక్తిగత మదుపరులు నష్టాలే చవిచూశారు.
ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా రూ.215.76 కోట్ల సమీకరణకు బోర్డు సభ్యుల నుంచి ఆమోదం లభించిందని హైదరాబాద్కు చెందిన వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ వీసీబీఎల్ సోమవారం వెల్లడించింది.
జీఎంఆర్ ఏరో టెక్నిక్తో ఆకాశ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది.
డిజిటల్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ బీపీఎస్ కంపెనీ డబ్ల్యూఎన్ఎస్ను 330 కోట్ల డాలర్లకు సుమారు రూ.28,380 కోట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్జెమినీ సోమవారం ప్రకటించింది.
హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్.. శాట్కామ్ సేవల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది.
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ మన మార్కెట్ వ్యవస్థను తెలివిగా బురిడీ కొట్టించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గుర్తించింది.
హైదరాబాద్లోని ఫినిక్స్ ట్రైటాన్ కమర్షియల్ రియల్టీ ప్రాజెక్ట్లో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అర్థ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ వెల్లడించింది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమలులోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎ్సటీ వార్షిక వసూళ్లు గడిచిన ఐదేళ్లలో రెట్టింపయ్యాయి.
దేశంలో ప్రతి రోజూ విడుదలయ్యే వ్యర్థాల నుండి శక్తిని తయారు చేసి ఆర్థికంగా పరిపుష్టమయ్యేందుకు యువతకి ఇదో మంచి అవకాశం. ఇప్పుడు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచడానికి, ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయడానికి MNRE మార్గదర్శకాలను సవరించింది.