Home » Business Personalities
ఓ వ్యక్తి తాను అనుకున్నది సాధించి ప్రస్తుతం ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. అతను మొదట వ్యాపారం మొదలు పెట్టాలని అనుకోగా..అతని ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయలేదు. అయినా కూడా అతను ఓ వ్యక్తి వద్ద డబ్బులు అప్పు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టి ఇప్పుడు ఆరు వేల కోట్లకు అధిపతిగా మారారు. అతని విజయ గాథ గురించి ఇప్పుడు చుద్దాం.
దేశంలో అత్యంత ఖరీదైన కారు ధరెంతో మీకు తెలుసా. అక్షరాలా రూ.14 కోట్లు. అది తీసుకున్నది సంపన్నులైన ముఖేష్ అంబానో, అనిల్ అంబానో, రతన్ టాటా, గౌతమ్ అదానో అని అనుకుంటున్నారా.
నగరంలోని వాసవీ క్లాత్ మార్కెట్ సొసైటీ(Vasavi Cloth Market Society) వ్యాపారులపై వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్(YCP MLA Mohammad Mustafa Shaikh) బెదిరింపులకు దిగారు.
చైనీస్ బిలియనీర్ జాక్ మా ఫైనాన్షియల్ కంపెనీలకు ఎట్టకేలకు చైనా ప్రభుత్వం జరిమానా విధించింది. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ పై బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
విదేశాలకు వెళ్లే భారతీయులకు శుభవార్త. చెల్లింపుల ఎంపిక విస్తరణలో భాగంగా రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీకి భారతీయ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.