Home » BS Yediyurappa
బీజేపీ జిల్లా కమిటీల ఎంపికలో అప్ప వర్గీయులకే అగ్రస్థానం దక్కింది. రాష్ట్రంలోని మొత్తం 39 రాజకీయ జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. భోగి పండుగ రోజే ఈ జాబితాను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విడుదల చేశారు.
Karnataka BJP: తాము అధికారంలోకి వస్తే.. దళితుల అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తామని, వారికి ఉన్నత పదవులు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తలరాతలే మార్చేస్తాం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తారు.
రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని మాజీ ముఖ్యమంత్రి,
బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) హౌసింగ్ పథకం పనులు కాంట్రాక్టు ఇచ్చేందుకు లంచం తీసుకున్నారనే కేసులో మాజీ ముఖ్యమంత్రి
తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి కావేరి జల వివాదానికి తెర దించాలని బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai)
శివమొగ్గ విమానాశ్రయం(Shivamogga Airport)లో తొలివిమానం ల్యాండింగ్ ద్వారా మలెనాడు ప్రాంత ప్రజల
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa)కు శివమొగ్గలోని శివప్పనాయక అగ్రికల్చరల్ యూ
బెంగళూరు: మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుండగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప నివాసంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రులు మురుగేష్ నిరాని, బి.బసవరాజ్, పార్టీ ఎంపీ లెహర్ సింగ్ సిరోర, ఏటీ రామస్వామి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బెంగళూరు: అప్పటి మైసూరు రాష్ట్రానికి పనిచేసిన సీఎంలను పక్కనబెడితే, కర్ణాటకగా పేరు మార్పు జరిగిన అనంతరం సీఎం పదవిని చేపట్టి వారిలో 8 మంది మాజీ సీఎంలు నేటికీ జీవించి ఉండి ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఒక ప్రత్యేకమైన రికార్డుని కలిగి ఉంది... ఈ మాజీ సీఎంలలో ఇద్దరు మరోసారి సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రం 1956లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని పూర్తిగా ఐదేళ్లు నిర్వహించినవారు కేవలం ముగ్గురే ఉన్నారు.