Home » Book release
బనారస్ హిందు యూనివర్శిటీ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవీయ' ఫస్ట్ సిరీస్ పుస్తకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ ప్రయాణంపై రచించిన ''మల్లికార్జున్ ఖర్గే: పొలిటికల్ ఎంగేజ్మెంట్ విత్ కంపాషన్, జస్టిస్ అండ్ ఇన్క్లూజివ్ డవలప్మెంట్'' పుస్తకాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారంనాడిక్కడ అవిష్కరించారు.
ఈ కథలన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనలతో, కొత్త ఒరవడితో సాగుతాయి.
మనసులోని భావాన్ని అక్షరాలుగా చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు..
కాశీ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) రచించిన ''అంతరాలోకనం'' (Antaraalookanam) అనే సాహిత్య వ్యాసాల సంకలనాన్ని వారణాసిలో పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న కే.సత్యనారాయణ (K Satyanarayana) ఆవిష్కరించారు.