• Home » bomb blasts

bomb blasts

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు..

దేశ రాజధాని సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా గోవర్ధన్‌గిరిలో నాటు బాంబుల కలకలం..

వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు

మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల విస్తృత తనిఖీలు

ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల విస్తృత తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. పోలీసుల భద్రత కట్టుదిట్టం

ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. పోలీసుల భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ ఎర్రకోట, అసెంబ్లీ, పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపులు దేశ రాజధానిలో కలకలం రేపాయి. అయితే పోలీసులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించడంతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు సైనికులు సహా 16 మంది మృతి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు సైనికులు సహా 16 మంది మృతి

పాకిస్థాన్‌లో మరో పెద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా పౌరులూ మరణించినట్టు సమాచారం. వారిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.

Kamareddy News: కామారెడ్డిలో బాంబుల కలకలం.. ఓ శునకం స్పాడ్ డెడ్

Kamareddy News: కామారెడ్డిలో బాంబుల కలకలం.. ఓ శునకం స్పాడ్ డెడ్

కామారెడ్డిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఓ రైతు పొలంలో జరిగిన ఈ ఘటనలో ఓ శునకం మరణించింది.

Hyderabad: ఉగ్రవాది సాజిద్‌కు సిటీతో లింకులేంటి?

Hyderabad: ఉగ్రవాది సాజిద్‌కు సిటీతో లింకులేంటి?

ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‏తో లింకులేంటి.. అన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా సాజిద్‌ సంబంధీకులను పోలీసులు విచారిస్తున్నారు. ఆయన తండ్రి, ఆయన సోదరుడు వైద్యుడుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి