• Home » bomb blasts

bomb blasts

Sadiq Raja Arrest: బాంబు పేలుళ్ల కేసు నిందితుడి అరెస్ట్.. 29 ఏళ్ల తర్వాత..!

Sadiq Raja Arrest: బాంబు పేలుళ్ల కేసు నిందితుడి అరెస్ట్.. 29 ఏళ్ల తర్వాత..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల్లో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాదిక్ అలియాస్ టైలర్ రాజాను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Revenge After Lover Marries: ప్రియుడి పేరుతో 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు

Revenge After Lover Marries: ప్రియుడి పేరుతో 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు

తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని భరించలేని ఓ మహిళా ఇంజనీర్‌ ప్రియుడిపై కక్ష గట్టింది.

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. బబ్బర్ ఖల్సా ఉగ్రవాది మృతి

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. బబ్బర్ ఖల్సా ఉగ్రవాది మృతి

బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందిన వానిగా అనుమానిస్తున్నామని బోర్డర్ రేంజ్ డీజీపీ సతీందర్ సింగ్ అన్నారు. పేలుడు పదార్ధాన్ని తనతో తీసుకు వెళ్లేందుకే అతను ఇక్కడకు వచ్చాడని చెప్పారు.

Bomb Squad Search: బెజవాడ, విశాఖల్లో బాంబు బెదిరింపు కలకలం

Bomb Squad Search: బెజవాడ, విశాఖల్లో బాంబు బెదిరింపు కలకలం

విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Car Bomb: బలూచిస్తాన్‌లో పేలిన కారు బాంబు.. నలుగురు మృతి.. 20 మందికిపైగా గాయాలు

Car Bomb: బలూచిస్తాన్‌లో పేలిన కారు బాంబు.. నలుగురు మృతి.. 20 మందికిపైగా గాయాలు

Car Bomb: పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడు ఫైజుల్లా ఘబిజాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయనకు ఏమీ కాలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఒకరు చనిపోగా.. మిగిలిన వారు బాంబు దాడిలో గాయపడ్డారు.

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

Telangana Police: పేలుళ్ల కుట్ర.. తెలంగాణ పోలీసుల స్పెషల్ ఆపరేషన్

తెలంగాణ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలేం జరిగింది.. మన పోలీసులు పేలుళ్ల కుట్రను ఎలా ఛేదించారు.. అనేది ఇప్పుడు చూద్దాం..

Dilshukhnagar Blast: దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లు.. దోషులకు ఉరే సరి

Dilshukhnagar Blast: దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్లు.. దోషులకు ఉరే సరి

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో దోషులకు మరణశిక్షే సరి అని హైకోర్టు ధ్రువీకరించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ 2016లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదని, శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృథా ప్రయాసే అవుతుందని వ్యాఖ్యానించింది.

Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..

Bomb Threat: బాంబు పెట్టా.. కలెక్టరేట్ పేల్చేస్తా.. రెచ్చిపోయిన దుండగుడు..

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో బాంబు పెట్టానంటూ ఓ గుర్తుతెలియని దుండగుడు మెయిల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్‌లో బాంబు పెట్టానని, గురువారం మధ్యాహ్నం దాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ మెయిల్ చేశాడు.

పాకిస్థాన్‌లో ఫిదాయీ దాడి.. 27 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఫిదాయీ దాడి.. 27 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మానవబాంబు దాడిలో 27మంది దుర్మరణంపాలయ్యారు. వారిలో 14మంది సైనికులు ఉన్నారు. మరో 62 మంది తీవ్రగాయాలపాలవ్వగా.. వారిలో 46మంది జవాన్లు ఉన్నారు.

Terror Attack:  రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Terror Attack: రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు.. 25 మంది మృతి..

Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి