Home » bomb blasts
ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్ ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కలకలం రేగింది. ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ గోడ వద్ద ఉదయం 7.50 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.
విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
దేశరాజధానిలోని ప్రశాత్ విహార్ ఏరియాలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలంలో తెల్లడి పౌడర్ మిశ్రమాన్ని కనుగొన్నట్టు అధికారులు తెలిపారు.
ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.
జబల్పూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.
ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఏమైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నాటు బాంబు పేలి(Bomb Explosion) ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన హుస్నాబాద్ మండలం మీర్జాపూర్(Mirzapur)లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు కలీం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పనుల చేస్తున్న సమయంలో గేదెను కట్టేసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు.
ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.
హైదరాబాద్లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.