• Home » BJP Candidates

BJP Candidates

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..

BJP 4th List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. సినీనటి రాధికకు ఎంపీ టికెట్..

BJP 4th List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. సినీనటి రాధికకు ఎంపీ టికెట్..

BJP 4th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత(BJP 4th List) అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లను..

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని..

BJP: పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు.. అందుకోసమేనా?

BJP: పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు.. అందుకోసమేనా?

Andhrapradesh: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది.

Yaduveer Wadiyar: బీజేపీ రెండో జాబితాలో స్థానం సాధించిన మైసూరు కింగ్ యదువీర్ వడియార్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి?

Yaduveer Wadiyar: బీజేపీ రెండో జాబితాలో స్థానం సాధించిన మైసూరు కింగ్ యదువీర్ వడియార్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి?

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం బీజేపీ (BJP) ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. మొదటి జాబితాలో (BJP First List) 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 74 మందితో కూడిన రెండో జాబితాను (BJP Second List) రిలీజ్ చేసింది. అయితే.. ఈసారి కొందరు సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసి, కొత్త వారికి అవకాశం కల్పించింది.

Lok Sabha Elections: బీజేపీ రెండో లిస్ట్‌లో గడ్కరి, ఖట్టార్, పీయూష్ గోయల్

Lok Sabha Elections: బీజేపీ రెండో లిస్ట్‌లో గడ్కరి, ఖట్టార్, పీయూష్ గోయల్

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండవ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు ప్రకటించింది. 72 మందితో జాబితా విడుదల చేసింది. నితిన్ గడ్కరి, మనోహర్ లాల్ కట్టార్, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, తేజస్వి సూర్య వంటి ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది.

BJP Second List: బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. తెలంగాణ నుంచి ఈ ఆరుగురికి ఛాన్స్

BJP Second List: బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. తెలంగాణ నుంచి ఈ ఆరుగురికి ఛాన్స్

బీజేపీ (BJP) ఇప్పటికే ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాని (BJP First List) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 195 మంది అభ్యర్థులతో కూడిన ఆ తొలి జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం 9 మంది చోటు సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాని (BJP Second List) విడుదల చేసింది.

AP Politics: బీజేపీ నేతలతో ముగిసిన భేటీ.. పవన్ ఏమన్నారంటే..

AP Politics: బీజేపీ నేతలతో ముగిసిన భేటీ.. పవన్ ఏమన్నారంటే..

Andhra Pradesh Elections : విజయవాడలో బీజేపీ(BJP), జనసేన(Janasena) నేతల భేటీ ముగిసింది. గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఒడిస్సా ఎంపీ ఒబైజయంత్ పాండా, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు.

Telangana: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడేనా..?!

Telangana: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడేనా..?!

Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్‌వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది.

BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పురందేశ్వరి భేటీ..

BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పురందేశ్వరి భేటీ..

బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న, మొన్న శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి