• Home » Bihar Elections 2025

Bihar Elections 2025

Mallikarjun Kharge: ఎన్డీయే గెలిచినా నితీష్‌కు సీఎం పదవి హుళక్కే.. బీజేపీపై ఖర్గే విమర్శలు

Mallikarjun Kharge: ఎన్డీయే గెలిచినా నితీష్‌కు సీఎం పదవి హుళక్కే.. బీజేపీపై ఖర్గే విమర్శలు

సోషలిస్టు అగ్రనేతలైన జయప్రకాశ్ నారాయణ్, రామ్‌మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్ సిద్ధాంతాలకు నీతీష్ కుమార్ తూట్లు పొడిచారని ఖర్గే విమర్శించారు. మను స్మృతిని నమ్మే మహిళా వ్యతిరేకి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు.

Bihar Elections: కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు

Bihar Elections: కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు

రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.

PM Modi: మాది వికాసం, వారిది వినాశనం.. ప్రధాని మోదీ

PM Modi: మాది వికాసం, వారిది వినాశనం.. ప్రధాని మోదీ

బిహార్‌లోని సహర్సాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రజలకు అందే ఎలాంటి సాయమైనా 'జంగిల్ రాజ్' నేతలు నిలిపేస్తారని, వారికి అభివృద్ధి పట్ల ఎలాంటి ఆలోచన ఉండదని చెప్పారు.

Bihar Elections: పప్పు, తప్పు, అప్పు.. ఇండియా కూటమి నేతలపై యోగి సెటైర్లు

Bihar Elections: పప్పు, తప్పు, అప్పు.. ఇండియా కూటమి నేతలపై యోగి సెటైర్లు

కాంగ్రెస్ మద్దతుతో ఆర్జేడీ పాలన సాగించినప్పుడు పేదలను పట్టించుకోలేదని, రేషన్, ప్రభుత్వ స్కీములు దక్కనీయలేదని యోగి అన్నారు. 2005కు ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో పేద ప్రజలు జబ్బు పడితే కనీస వైద్య సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోయే వారని తెలిపారు.

Bihar Elections: హింసను సహించేది లేదు.. బిహార్ ఘటనపై సీఈసీ

Bihar Elections: హింసను సహించేది లేదు.. బిహార్ ఘటనపై సీఈసీ

ఏడు కోట్ల మంది పేర్లతో ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేశామని, ఒక్క నకీలీ ఓటును చేర్చడం కానీ, అర్హులను తొలగించడం కానీ జరగలేదని సీఈసీ చెప్పారు. ఎన్నికల యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, భద్రతా సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Amit shah: ఆర్జేడీ ప్రభుత్వం వస్తే కిడ్నాప్‌లు, లూటీలు, హత్యలకు కొత్త శాఖలు

Amit shah: ఆర్జేడీ ప్రభుత్వం వస్తే కిడ్నాప్‌లు, లూటీలు, హత్యలకు కొత్త శాఖలు

కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తన కుమారుడు తేజస్వి యాదవ్ బిహార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు అమిత్‌షా చెప్పారు. అయితే ఆ రెండు సీట్లూ ఖాళీగా లేవని అన్నారు.

Rahul Gandhi Fishing Day: చెరువులో దిగి మత్స్యకారులతో సందడి చేసిన రాహుల్

Rahul Gandhi Fishing Day: చెరువులో దిగి మత్స్యకారులతో సందడి చేసిన రాహుల్

బెగుసరాయ్‌లో మత్స్సకారులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, జాలర్లు ఎన్నో సమస్యలు, పోరాటాలు ఎదుర్కొంటున్నప్పటికీ వారి పనితీరు చాలా ఆసక్తిగా ఉందని రాహుల్ పేర్కొన్నారు.

PM Modi: మహాగట్‌బంధన్‌లో మహా పోరు.. సీఎం పోస్టును చోరీ చేసిన ఆర్జేడీ

PM Modi: మహాగట్‌బంధన్‌లో మహా పోరు.. సీఎం పోస్టును చోరీ చేసిన ఆర్జేడీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, ఆర్జేడీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అయితే కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి మరీ సీఎం పోస్ట్‌ను ఆర్జేడీ చోరీ చేసిందని అన్నారు.

Bihar Polls: స్వల్ప ఆధిక్యంతో ఎన్డీయేకే మళ్లీ విజయం.. ఒపీనియన్ పోల్ జోస్యం

Bihar Polls: స్వల్ప ఆధిక్యంతో ఎన్డీయేకే మళ్లీ విజయం.. ఒపీనియన్ పోల్ జోస్యం

పోల్ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి పదవికి 33 శాతం మద్దతుతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. నితీష్ కుమార్ 29 శాతంతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్, ప్రశాంత్ కిషోర్‌లు చెరో 10 శాతం మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు.

Bihar Elections: ఉపాధి, మహిళా భద్రతకు భరోసా.. సీపీఎం మేనిఫెస్టో

Bihar Elections: ఉపాధి, మహిళా భద్రతకు భరోసా.. సీపీఎం మేనిఫెస్టో

బిహార్‌లో తగినంత వర్క్‌ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి