• Home » Bhuvaneswari

Bhuvaneswari

Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?

Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?

Andhrapradesh: జిల్లాలోని కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన భువనమ్మ... అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ... ప్రజల కోసం, టీడీపీ కార్యకర్తల కోసం ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

Chandrababu: షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు

Chandrababu: షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్రలో గల కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

TDP:  ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

TDP: ఓటింగ్‌లో స్త్రీ శక్తి సత్తా చాటాలి: నారా భువనేశ్వరి

అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ( చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి) మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

Andhrapradesh: ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు తుంగలో తొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు తొత్తులుగా మారి కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి కుప్పంలో కార్లతో ఆర్వో కార్యాలయంలోకి ఎమ్మెల్సీ భరత్ భార్య దూసుకెళ్లారన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...

Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు నామినేషన్..

Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు నామినేషన్..

నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా సమర్పించడం లేదు. చంద్రబాబు తరుఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 01:27గంటలకు రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మే 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తానని.. నిజం గెలవాలి కాకుండా మరో రూపంలో ప్రచారం చేస్తానని నారా భువనేశ్వరి వెల్లడించారు.

AP Politics:వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైంది: కేశినేని చిన్ని విసుర్లు

AP Politics:వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైంది: కేశినేని చిన్ని విసుర్లు

వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని విమర్శించారు. రాష్ట్రం మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. కౌరవ సభను గౌరవ సభగా చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన శపథాన్ని గుర్తుచేశారు. అలా జరగాలంటే టీడీపీ, బీజేపీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ

Elections 2024: జగన్ అంటే అబద్దం...చంద్రబాబు అంటే నిజం.. టీడీపీ

టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమగ్ర న్యాయం జరిగిందని టీడీపీ ( TDP ) లీడర్ పంచుమర్తి అనురాధ అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు రూ.2లక్షల కోట్లు అందిచారని వెల్లడించారు.

Bhuvaneswari: ముగిసిన భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన.. చివరగా ఎవరిని కలిశారంటే?

Bhuvaneswari: ముగిసిన భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన.. చివరగా ఎవరిని కలిశారంటే?

Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనమ్మ పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవారి యాత్ర ముగిసింది.

Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న 'నిజం గెలవాలి' ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8,500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి