• Home » Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Chinta Mohan VS YSRCP: ఆ అధికారిని  విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై  చింతా మోహన్ ఫైర్

Chinta Mohan VS YSRCP: ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్

వైసీపీ నేతలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారిపై వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు.

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Bhumana Karunakar Reddy: అవినీతిలో అనకొండ.. అధికారిణిపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Bhumana Karunakar Reddy: అవినీతిలో అనకొండ.. అధికారిణిపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఓ అధికారిణిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆమె అవినీతిలో అనకొండ లాంటి అధికారి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఆమె మంత్రులను సైతం..

MLA MS Raju: టీటీడీపై కావాలనే బురద చల్లుతున్నారు..

MLA MS Raju: టీటీడీపై కావాలనే బురద చల్లుతున్నారు..

వైసీపీ నేతలు టీటీడీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కాలం గడుపుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. టీటీడీపై ఆరోపణలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

Tirupati YCP Attack On Driver: తిరుపతిలో దళిత డ్రైవర్‌పై దాడి.. పోలీసు శాఖ సీరియస్

Tirupati YCP Attack On Driver: తిరుపతిలో దళిత డ్రైవర్‌పై దాడి.. పోలీసు శాఖ సీరియస్

తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసు శాఖ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది.

  Bhanuprakash Reddy: తిరుమలపై అసత్యం ప్రచారం.. భూమనపై  భానుప్రకాష్ రెడ్డి ఫైర్

Bhanuprakash Reddy: తిరుమలపై అసత్యం ప్రచారం.. భూమనపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్

గతంలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనేనని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.

Bhumana Slams Bandi Sanjay: టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం

Bhumana Slams Bandi Sanjay: టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం

Bhumana Slams Bandi Sanjay: టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని ఆరు నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందని.. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాత్రం వెయ్యి మందికి పైగా ఉన్నారని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ అన్నారు.

TTD Board: అవన్నీ అవాస్తవాలే.. భూమన ఆరోపణలపై స్పందించిన టీటీడీ..

TTD Board: అవన్నీ అవాస్తవాలే.. భూమన ఆరోపణలపై స్పందించిన టీటీడీ..

TTD Board: టీటీడీపై భూమన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది. భూమన నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా టీటీడీ మీద బురద జల్లడం శోచనీయమంటూ మండిపడింది.

Land Grab: భూకబ్జాల భూమన

Land Grab: భూకబ్జాల భూమన

వైసీపీ హయాంలో భూమన కరుణాకర్‌రెడ్డి 16.3 ఎకరాల ప్రభుత్వ, ఇనాం, నదీ పరీవాహక భూములను ఆక్రమించినట్టు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ప్రభుత్వం తక్షణ సర్వే, స్వాధీనం, క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది

Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై  కేసు నమోదు

Police Case: భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి