• Home » Bhopal

Bhopal

Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

Zomato: 'ప్లీజ్.. ఇకపై అలా చేయకమ్మా.. ఆపేయ్'.. ట్విట్టర్‌లో యువతికి జొమాటో రిక్వెస్ట్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్‌కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్‌లో చూడొచ్చు.

Madhya Pradesh : పన్నెండేళ్ల బాలికపై ఘోరాతి ఘోరం.. ఇద్దరు నిందితుల ఇళ్లు బుల్డోజర్‌తో కూల్చివేత..

Madhya Pradesh : పన్నెండేళ్ల బాలికపై ఘోరాతి ఘోరం.. ఇద్దరు నిందితుల ఇళ్లు బుల్డోజర్‌తో కూల్చివేత..

మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.

Vande Bharath Express Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కుర్పాయి వద్దకు రాగానే..

Vande Bharath Express Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కుర్పాయి వద్దకు రాగానే..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

రెండు టమాటాల కారణంగా విడిపోయిన దంపతులు కలిశారోచ్.. క్షమాపణగా భర్త ఏం చేశాడో తెలిస్తే నవ్వాగదు!..

రెండు టమాటాల కారణంగా విడిపోయిన దంపతులు కలిశారోచ్.. క్షమాపణగా భర్త ఏం చేశాడో తెలిస్తే నవ్వాగదు!..

తన అనుమతి లేకుండా భర్త కూరలో రెండు టమాటాలు ఎక్కువగా వేశాడని భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తిందిగా.. అదేనండి మధ్యప్రదేశ్‌లోని షాదోల్ ఘటన. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సుఖాంతమైంది.

Cheetah : కునూ నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు నెలల్లో ఎనిమిదో చిరుత మృతి..

Cheetah : కునూ నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు నెలల్లో ఎనిమిదో చిరుత మృతి..

వన్య ప్రాణులను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చిరుత పులుల జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సత్ఫలితాలు కనిపించడం లేదు. మధ్య ప్రదేశ్‌లోని కునూ నేషనల్ పార్క్‌లో నాలుగు నెలల్లోనే ఎనిమిది చిరుత పులులు ప్రాణాలు కోల్పోయాయి.

Lovers: పాపం ఈ లవర్స్.. కనిపించకుండాపోతే కలిసి వెళ్లిపోయి ఉంటారనుకున్నారు.. కానీ..

Lovers: పాపం ఈ లవర్స్.. కనిపించకుండాపోతే కలిసి వెళ్లిపోయి ఉంటారనుకున్నారు.. కానీ..

మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని, ఆ యువతినీయువకుడినీ చంపి.. వారి మృతదేహాలను బండరాళ్లకు కట్టేసి.. తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో పడేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Whatsapp: ఓ మహిళ వాట్సప్  డీపీతో వీడిన మిస్టరీ.. రూ.60 లక్షల చోరీ కేసును చిటికెలో తేల్చేసిన పోలీసులు..!

Whatsapp: ఓ మహిళ వాట్సప్ డీపీతో వీడిన మిస్టరీ.. రూ.60 లక్షల చోరీ కేసును చిటికెలో తేల్చేసిన పోలీసులు..!

నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసినా ఇక్కడో చోట చిన్న క్లూ విడిచిపెడతారు. దానితో నిందితుల్ని పట్టుకుంటారు పోలీసులు. తాజాగా

Madhya Pradesh:రూ.49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే రూ.1.5కోట్లు గెల్చుకున్నాడు...ఎలా అంటే...

Madhya Pradesh:రూ.49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే రూ.1.5కోట్లు గెల్చుకున్నాడు...ఎలా అంటే...

ఓ సాధారణ డ్రైవర్ గేమింగ్ యాప్‌లో కేవలం 49 రూపాయలు పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఉదంతం...

Vande Bharat Train : వందే భారత్ రైళ్లపై మోదీ వ్యాఖ్యలు

Vande Bharat Train : వందే భారత్ రైళ్లపై మోదీ వ్యాఖ్యలు

గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే భారత దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని ప్రధాన మంత్రి

Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

Vande Bharat Express: భోపాల్-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా

భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పచ్చజెండా...

తాజా వార్తలు

మరిన్ని చదవండి