Home » Bhopal
మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లోని బ్యాటరీ బాక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తన అనుమతి లేకుండా భర్త కూరలో రెండు టమాటాలు ఎక్కువగా వేశాడని భార్య అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన గుర్తిందిగా.. అదేనండి మధ్యప్రదేశ్లోని షాదోల్ ఘటన. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సుఖాంతమైంది.
వన్య ప్రాణులను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చిరుత పులుల జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సత్ఫలితాలు కనిపించడం లేదు. మధ్య ప్రదేశ్లోని కునూ నేషనల్ పార్క్లో నాలుగు నెలల్లోనే ఎనిమిది చిరుత పులులు ప్రాణాలు కోల్పోయాయి.
మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు ఒక యువకుడిని ప్రేమించిందని, ఆ యువతినీయువకుడినీ చంపి.. వారి మృతదేహాలను బండరాళ్లకు కట్టేసి.. తీసుకెళ్లి మొసళ్లు తిరిగే నదిలో పడేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవడానికి ప్లాన్ వేసినా ఇక్కడో చోట చిన్న క్లూ విడిచిపెడతారు. దానితో నిందితుల్ని పట్టుకుంటారు పోలీసులు. తాజాగా
ఓ సాధారణ డ్రైవర్ గేమింగ్ యాప్లో కేవలం 49 రూపాయలు పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఉదంతం...
గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే భారత దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని ప్రధాన మంత్రి
భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పచ్చజెండా...
సుమారు నాలుగు దశాబ్దాల నాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో బాధితలకు మరింత నష్టపరిహారం విషయంలో..